బిజినెస్

బంగారు తెలంగాణే లక్ష్యం

      -ఆ దిశగా సర్కారు అడుగులు -పేదల సంక్షేమం కోసమే పథకాలు -గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): బంగారు తెలంగాణే సర్కారు లక్ష్యం …

ఇద్దరు సీఎంలు ” చంద్రులతో” గవర్నర్‌ సమావేశం

-హోం ఎట్‌ గవర్నర్‌ కార్యక్రమంలో 45 నిమిషాల సేపు నరసింహన్‌ ప్రత్యేక భేటి హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌,  ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు,చంద్రబాబు నాయుడు,  మరోమరు కలిశారు. రిపబ్లిక్‌ డే …

ప్రముఖ కార్టూనిస్ట్‌ లక్ష్మణ్‌ కన్నుమూత

పుణే:,జనవరి26(జనంసాక్షి):  ప్రముఖ కార్టూనిస్ట్‌ ఆర్కే లక్ష్మణ్‌(94) కన్నుమూశారు. దీననాథ్‌ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. యూరినల్‌ ఇన్ఫెక్షన్‌, అవయవాలన్నీ సరిగా …

విశ్వసుందరి విజేత మిస్‌ కొలంబియా

హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): ఈ ఏటి విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని మిస్‌ కొలంబియా 22 ఏళ్ల పౌలినా వెగా గెలుచుకుంది. 87 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీపడగా మిస్‌ …

భారత్‌ అమెరికా స్నేహం నవశకం… ఒబామ

పౌర అణుఒప్పందం కీలకం… మోదీ దిల్లీ. జనవరి 25(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేంధుకు భారత పర్యటనకు విచ్చేసిన ఒబామా దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో మోదీతో భేటీ …

ఒబామాకు ఘనస్వాగతం

దిల్లీ, జనవరి 25(జనంసాక్షి): ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని …

ప్రజల ఐకమత్యమే దేశానికి బలం

రాష్ట్రపతి ప్రణభ్‌ దిల్లీ, జనవరి 25(జనంసాక్షి): దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమాత విముక్తి కోసం పోరాడిన అసంఖ్యాక యోధులకు ఆయన …

కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తా

నేను తప్పు చేయలేదు-మాజీ మంత్రి రాజయ్య హైదరాబాద్‌,జనవరి 25(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తానని మాజీ మంత్రి రాజయ్య స్పష్టం చేశారు. ఆదివారం …

అద్వానీ, అమితాబ్‌లకు పద్మవిభూషణ్‌

న్యూఢిల్లీ, జనవరి 25(జనంసాక్షి): భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్‌, 20 మందికి పద్మభూషణ్‌, 75 మందికి …

బీడీ కార్మికులకు ఆసరా

వచ్చేనెల నుంచి 1000రూపాయల పెన్షన్‌ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి24(జనంసాక్షి)- ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం …