బిజినెస్

సివిల్స్‌ ప్రిలిమినరీలో మార్పులేదు

వాయిదా పిటిషన్‌ కొట్టేసిన ‘సుప్రీం’ న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి మార్పు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు ప్రీలిమినరి …

నేటి నుంచి కాంగ్రెస్‌ ప్లీనరీ

హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్‌సింగ్‌ రంగారెడ్డి, ఆగస్ట్‌ 23 (జనంసాక్షి) : నేటి నుంచి రెండు రోజుల పాటు  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈమేరకు …

సివిల్‌ సర్వీస్‌ అధికారుల కేటాయింపు పూర్తి

తెలంగాణకే రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కూడా టి.ఎస్‌కే 29వరకు అభ్యంతరాలు తెలపండి ప్రత్యూష సిన్హా కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ …

మోడీతో నర్సింహన్‌ భేటీ

ఇరు రాష్ట్రాలపై రిపోర్టు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. విభజన అనంతరం ఉభయ రాష్టాల్ల్రోని పరిస్థితులపై …

విపక్ష నేత నియామకంపై కేంద్రం వైఖరేమిటి

సుప్రీంకోర్టు రెండు వారాల్లో వివరణ ఇవ్వండి న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : లోక్‌సభలో విపక్ష నేత నియామకంపై కేంద్రం వైఖరేమిటో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ …

అవసరమైతేనే పాలనలో గవర్నర్‌ జోక్యం

కేంద్ర ¬ంశాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : అవసరమైతేనే ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు గవర్నర్‌ పరిధిలో ఉంటాయని కేంద్ర ¬ంశాఖ శుక్రవారం స్పష్టంచేసింది. …

ప్రఖ్యాత రచయిత అనంతమూర్తి ఇకలేరు

బెంగళూరు, ఆగస్టు 22 (జనంసాక్షి) : ప్రముఖ కన్నడ రచయిత అనంతమూర్తి శుక్రవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను …

తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి

సింగిల్‌విండో క్లియరెన్స్‌ బిజినెస్‌ మీట్‌లో కేసీఆర్‌ హామీ కౌలాలంపూర్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలిరావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. గురువారం …

ముంబయి తరహాలో మన హైదరాబాద్‌

మున్సిపల్‌, పోలీస్‌, రవాణా సదుపాయాలపై అధ్యయనం చేస్తున్నాం మంత్రులు నాయిని, మహేందర్‌రెడ్డి ముంబయి, ఆగస్టు 21 (జనంసాక్షి) : ముంబయి తరహాలో హైదరాబాద్‌ నగరంలో సదుపాయాలు కల్పించేందుకు …

జార్ఖండ్‌ దేశానికే వెలుగు

ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ అంకిత సభలో ప్రధాని నరేంద్రమోడీ రాంచి, ఆగస్ట్‌ 21 (జనంసాక్షి) : జార్ఖండ్‌ రాష్ట్రం దేశానికే వెలుగు తార అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. …

తాజావార్తలు