బిజినెస్

ప్రఖ్యాత రచయిత అనంతమూర్తి ఇకలేరు

బెంగళూరు, ఆగస్టు 22 (జనంసాక్షి) : ప్రముఖ కన్నడ రచయిత అనంతమూర్తి శుక్రవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను …

తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి

సింగిల్‌విండో క్లియరెన్స్‌ బిజినెస్‌ మీట్‌లో కేసీఆర్‌ హామీ కౌలాలంపూర్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలిరావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. గురువారం …

ముంబయి తరహాలో మన హైదరాబాద్‌

మున్సిపల్‌, పోలీస్‌, రవాణా సదుపాయాలపై అధ్యయనం చేస్తున్నాం మంత్రులు నాయిని, మహేందర్‌రెడ్డి ముంబయి, ఆగస్టు 21 (జనంసాక్షి) : ముంబయి తరహాలో హైదరాబాద్‌ నగరంలో సదుపాయాలు కల్పించేందుకు …

జార్ఖండ్‌ దేశానికే వెలుగు

ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ అంకిత సభలో ప్రధాని నరేంద్రమోడీ రాంచి, ఆగస్ట్‌ 21 (జనంసాక్షి) : జార్ఖండ్‌ రాష్ట్రం దేశానికే వెలుగు తార అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. …

ఓటుకు ఆధార్‌తో అనుసంధానం

నవంబర్‌ 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ ఒంగోలు, ఆగస్టు 21 (జనంసాక్షి) : ఓటుకు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర …

ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్‌ ప్రమాణం

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 21 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆయన గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. …

నింగికెగిసిన హక్కుల నేత

జనం జర్నలిస్టు ఎంటీ ఖాన్‌ ఇకలేరు హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : సీనియర్‌ పాత్రికేలు మహమద్‌ తాజుద్దీన్‌ అలీఖాన్‌ బుధవారం కన్నుమూశారు. పురానాపుల్‌ దర్గా వద్ద …

ఉక్కు మహిళ షర్మిల విడుదల

ఇంఫాల్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలనే డిమాండ్‌తో 14ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ …

శాస్త్రవేత్తలు సైనికుల్లా పనిచేయాలి

కాలంతో కలిసి నడవాలి ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్ష న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : శాస్త్రవేత్తలు సైనికుల్లా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. కాలంతో కలిసి నడవాలని …

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడుతాం

పథకాలు మావే పేరు మార్చుతున్నారు ఎన్డీఎపై సోనియా ధ్వజం న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడుతామని  కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి …