బిజినెస్

ఓటుకు ఆధార్‌తో అనుసంధానం

నవంబర్‌ 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ ఒంగోలు, ఆగస్టు 21 (జనంసాక్షి) : ఓటుకు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర …

ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్‌ ప్రమాణం

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 21 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆయన గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. …

నింగికెగిసిన హక్కుల నేత

జనం జర్నలిస్టు ఎంటీ ఖాన్‌ ఇకలేరు హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : సీనియర్‌ పాత్రికేలు మహమద్‌ తాజుద్దీన్‌ అలీఖాన్‌ బుధవారం కన్నుమూశారు. పురానాపుల్‌ దర్గా వద్ద …

ఉక్కు మహిళ షర్మిల విడుదల

ఇంఫాల్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలనే డిమాండ్‌తో 14ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ …

శాస్త్రవేత్తలు సైనికుల్లా పనిచేయాలి

కాలంతో కలిసి నడవాలి ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్ష న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : శాస్త్రవేత్తలు సైనికుల్లా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. కాలంతో కలిసి నడవాలని …

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడుతాం

పథకాలు మావే పేరు మార్చుతున్నారు ఎన్డీఎపై సోనియా ధ్వజం న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడుతామని  కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి …

ఢిల్లీలో నర్సింహన్‌ బిజీబిజీ

‘వారిద్దరు’ కలిసిపోయారు కేంద్రానికి నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన కేంద్ర …

ఢిల్లీలో నర్సింహన్‌ బిజీబిజీ

‘వారిద్దరు’ కలిసిపోయారు కేంద్రానికి నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన కేంద్ర …

సర్వే సబబే

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ స్టేకు నిరాకరణ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : సర్వే నిర్వహించడం సబబేనని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు హైకోర్టు గ్రీన్‌ …

నేడు సింగపూర్‌కు సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మొదటిసారిగా తెలుగు ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కేసీఆర్‌ మంగళవారం విదేశీ …

తాజావార్తలు