బిజినెస్

ఢిల్లీలో నర్సింహన్‌ బిజీబిజీ

‘వారిద్దరు’ కలిసిపోయారు కేంద్రానికి నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన కేంద్ర …

ఢిల్లీలో నర్సింహన్‌ బిజీబిజీ

‘వారిద్దరు’ కలిసిపోయారు కేంద్రానికి నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన కేంద్ర …

సర్వే సబబే

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ స్టేకు నిరాకరణ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : సర్వే నిర్వహించడం సబబేనని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు హైకోర్టు గ్రీన్‌ …

నేడు సింగపూర్‌కు సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మొదటిసారిగా తెలుగు ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కేసీఆర్‌ మంగళవారం విదేశీ …

మొన్న మెదక్‌.. నేడు బీహార్‌

రైల్వే క్రాసింగ్‌ వద్ద ఘోరం ఆటోను ఢీకొన్న రైలు ఒకే కుటుంబానికి చెందిన 20మంది మృతి పాట్నా, ఆగస్టు 18 (జనంసాక్షి) : మెదక్‌ రైలు ప్రమాద …

పాక్‌ – భారత్‌ భేటీ రద్దు

కాశ్మీర్‌పై  జోక్యమే కారణం న్యూఢిల్లీ, ఆగస్టు 18(జనంసాక్షి)  : మరో వారం రోజుల్లో భారత్‌- పాకిస్తాన్‌  మధ్య జరుగ నున్న విదే శాంగ కార్యదర్శల సమావేశం రద్దయింది. …

ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నె ప్రభాకర్‌ను తెలంగాణ శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ)గా నియమించారు. గవర్నర్‌ నామినేటెడ్‌ …

సమగ్ర సర్వేకు కదిలిన జనం

బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు పట్టణాల్లోని ప్రజానీకం ఊరుబాట పడుతున్నారు. ఈ నెల …

కీలకాంశాలపై చర్చించాం : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : గవర్నర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలకాంశాలపై చర్చించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రెండు రాష్ట్రాల మద్య ఇంకా చాలా …

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై మాయావతి నజర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఎస్పీ త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ …