బిజినెస్

మొన్న మెదక్‌.. నేడు బీహార్‌

రైల్వే క్రాసింగ్‌ వద్ద ఘోరం ఆటోను ఢీకొన్న రైలు ఒకే కుటుంబానికి చెందిన 20మంది మృతి పాట్నా, ఆగస్టు 18 (జనంసాక్షి) : మెదక్‌ రైలు ప్రమాద …

పాక్‌ – భారత్‌ భేటీ రద్దు

కాశ్మీర్‌పై  జోక్యమే కారణం న్యూఢిల్లీ, ఆగస్టు 18(జనంసాక్షి)  : మరో వారం రోజుల్లో భారత్‌- పాకిస్తాన్‌  మధ్య జరుగ నున్న విదే శాంగ కార్యదర్శల సమావేశం రద్దయింది. …

ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నె ప్రభాకర్‌ను తెలంగాణ శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ)గా నియమించారు. గవర్నర్‌ నామినేటెడ్‌ …

సమగ్ర సర్వేకు కదిలిన జనం

బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు పట్టణాల్లోని ప్రజానీకం ఊరుబాట పడుతున్నారు. ఈ నెల …

కీలకాంశాలపై చర్చించాం : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : గవర్నర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలకాంశాలపై చర్చించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రెండు రాష్ట్రాల మద్య ఇంకా చాలా …

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై మాయావతి నజర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఎస్పీ త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ …

ఓటు మరింత రహాస్యం

కొత్త యంత్రం కొనుగోలు చేసిన ఈసీ న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి) : ఓట్ల లెక్కింపు సమయంలో ఓటింగ్‌ సరళి వెల్లడికాకుండా నివారించేందుకు కొత్త యంత్రాన్ని వినియోగించాలని …

తండ్రిపై పుస్తకం రాసిన మన్మోహన్‌ తనయ

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి) : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఆయన కూతురు పుస్తకం రాశారు. ఇందులో పలు విషయాలు వెల్లడయ్యాయి. మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ …

యుద్ధకాంక్ష లేదు

కాలు దువ్వితే సిద్ధమే ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోడీ ముంబై, ఆగస్టు 16 (జనంసాక్షి) : భారత్‌కు యుద్ధ కాంక్షలేదని ప్రధానమంత్రి నరేంద్ర …

సభాపతుల సమావేశం సక్సెస్‌

అసెంబ్లీ భవనాల కేటాయింపుపై ఏకాభిప్రాయం హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఇరు రాష్ట్రాల సభాపతుల సమావేశం విజవంతంగా ముగిసింది. శనివారం అసెంబ్లీ భవనాల కేటాయింపుపై ఏకాభిప్రాయం …

తాజావార్తలు