బిజినెస్

ఓటు మరింత రహాస్యం

కొత్త యంత్రం కొనుగోలు చేసిన ఈసీ న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి) : ఓట్ల లెక్కింపు సమయంలో ఓటింగ్‌ సరళి వెల్లడికాకుండా నివారించేందుకు కొత్త యంత్రాన్ని వినియోగించాలని …

తండ్రిపై పుస్తకం రాసిన మన్మోహన్‌ తనయ

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి) : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఆయన కూతురు పుస్తకం రాశారు. ఇందులో పలు విషయాలు వెల్లడయ్యాయి. మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ …

యుద్ధకాంక్ష లేదు

కాలు దువ్వితే సిద్ధమే ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోడీ ముంబై, ఆగస్టు 16 (జనంసాక్షి) : భారత్‌కు యుద్ధ కాంక్షలేదని ప్రధానమంత్రి నరేంద్ర …

సభాపతుల సమావేశం సక్సెస్‌

అసెంబ్లీ భవనాల కేటాయింపుపై ఏకాభిప్రాయం హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఇరు రాష్ట్రాల సభాపతుల సమావేశం విజవంతంగా ముగిసింది. శనివారం అసెంబ్లీ భవనాల కేటాయింపుపై ఏకాభిప్రాయం …

మోగిన ఉప ఎన్నికల నగారా

ఈ నెల 20న నోటిఫికేషన్‌ జారీ 13న పోలింగ్‌, 16న కౌంటింగ్‌ 9 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు తెలంగాణలో మెదక్‌ పార్లమెంట్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 16 (జనంసాక్షి) …

సివిల్‌ సర్వీస్‌ అధికారులు మొదట తెలంగాణకే

మన రాష్ట్రానికే లాటరీ తేల్చిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 16 (జనంసాక్షి) :సివిల్‌ సర్వీస్‌ అధికారులు మొదట తెలంగాణకే కేటాయిస్తున్నట్లు ప్రత్యూష్‌ సిన్హా కమిటీ …

ఉత్తరాఖండ్‌లో వరదలు

ముంచెత్తుతున్న వానలు 24 మంది మృతి డెహ్రాడూన్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు …

ప్రధానిని కాదు.. ప్రధాన సేవకున్ని

కార్మిక, కర్షకులే దేశ నిర్మాతలు అత్యాచారాలు సిగ్గుచేటు ప్రణాళిక సంఘం రద్దుచేస్తున్నాం పారిశుధ్య భారత్‌ను నిర్మిద్దాం ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) : తాను …

‘చంద్రుల’ మధ్య నర్సింహన్‌ సమన్వయం

హైదరాబాద్‌, ఆగస్టు 15(జనంసాక్షి) : స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు …

నగరంపై డేగకన్ను

పోలీస్‌స్టేషన్ల మధ్య గీతలు చెరిపేయండి పరిధిలేకుండా పనిచేయండి పోలీసులకు అధునాతన వాహనాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : నగరంపై గట్టి నిఘా …