బిజినెస్

రైతులకు ఆర్‌బీఐ కానుక 

రూ. 1.6 లక్షల వరకు హామీ లేకుండా వ్యవసాయ రుణాలు ముంబయి: రైతుల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో సరికొత్త పథకం తీసుకొచ్చారు. పేద రైతులకు …

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి,జనవరి30(జ‌నంసాక్షి): దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం అతి స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1 పాయింటు నష్టపోయి 35,591వద్ద, నిఫ్టీ 0.4 పాయింట్లు …

ఫిబ్రవరిలో ఆర్‌బిఐ పరపతి సవిూక్ష

బ్యాంకర్లతో భేటీ అయిన శక్తికాంత్‌ దాస్‌ న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): త్వరలో పరపతి విధాన సవిూక్ష ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల …

రోడ్డెక్కనున్న ‘కియా’ కారు

– కియా పరిశ్రమలో విడుదలకు సిద్ధమైన తొలికారు – నేడు విడుదల చేసి, డ్రైవ్‌ చేయనున్న సీఎం చంద్రబాబు – సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన …

బీమా కంపెనీలకు ధీమా..!

– మధ్యంతర బడ్జెట్‌లో పీఎస్‌యూలకు ఊతమిచ్చే అవకాశం న్యూఢిల్లీ, జనవరి28(జ‌నంసాక్షి) : త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో పీఎస్‌యూలకు ఊతమిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ …

పెరిగిన పసిడి ధర

బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి ధర రికార్డు స్థాయిలవైపు మళ్లుతోంది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా.. సోమ, మంగళవారాల్లో …

జోరుపెంచిన పసిడి ధరలు

రూ. 32,835కు చేరిన 10 గ్రాముల బంగారు ధర న్యూఢిల్లీ,జనవరి(జ‌నంసాక్షి): రూపాయి పతనం, దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో వరుసగా మూడో రోజు బులియన్‌ మార్కెట్లో బంగారం ధర …

తగ్గుతున్న ముడిచమురు ధరలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షిఎ): అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడంతో దేశీయంగా కూడా చమురు ధరలు తగ్గుతున్నాయి. శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 30పైసల చొప్పున తగ్గడంతో 2018 సంవత్సరంలో …

న్యూఇయర్‌ స్పెషల్‌… వన్‌ప్లస్‌ ఆఫర్‌..

న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):నూతన సంవత్సరం సందర్భంగా మొబైల్స్‌ తయారీదారు వన్‌ప్లస్‌ కస్టమర్లకు డిస్కౌంట్‌ ఆఫర్‌ను నేటి నుంచి అందిస్తున్నది. అందులో భాగంగా ఈ మధ్యే విడుదలైన వన్‌ ప్లస్‌ 6టీ …

కోలుకున్న మార్కెట్లు 

ముంబయి: ఉదయం భారీగా నష్టపోయిన సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌రాజీనామా, ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో 500పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ …