అంతర్జాతీయం
కేదార్నాథ్లో 60మంది ఉన్నారు అజయ్ చద్దా
డెహ్రాడూన్ : వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయ కార్యక్రమాలకు అటంకం కలుగుతోందని ఐటీబీపీ డీజీ అజయ్చద్దా వెల్లడించారు. కేదార్నాథ్లో ఇంకా 60మంది యాత్రికులు ఉన్నట్లు వెల్లడించారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): శ్రీనగర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
- అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
- ఆరాటం ముందు ఆటంకం ఎంత?
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం
- దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం
- పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి
- ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
- మరిన్ని వార్తలు



