అంతర్జాతీయం
సహాయక చర్యకు డెహ్రాడూన్ చేరుకున్న ఆర్మీ చీఫ్
డెహ్రాడూన్: ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్సింగ్ ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. ఉత్తరాఖండ్లోని వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సైన్యం సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు.
నేడు ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్
కింగ్స్టన్: నేటి నుంచి వెస్టిండీస్లో భారత్, శ్రీలంక, వెస్టిండిస్ జట్టు విండీన్తో శ్రీలంక తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాఉంది.
కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో చిక్కుకున్న పిల్లలు
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్లోని పితోరగర్లో కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో పిల్లలు చిక్కుకున్నారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను బంధువులు కోరుతున్నారు.
తాజావార్తలు
- ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
- న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..
- బీజాపూర్లో ఎన్కౌంటర్..
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది
- దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
- “ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”
- 5వ వార్డులో బాత్క శంకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
- ఎల్లస్వామి గెలుపుకోసం తిరుమలలో పూజలు
- మరిన్ని వార్తలు



