జాతీయం

‘గాలి’ ఆస్తుల్ని రూ.884 కోట్లు అటాచ్‌మెంట్‌ చేసిన ఈడి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : గనుల కుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎంసీ అధినేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి ఆస్తులను అటాచ్‌ …

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాం – టీ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలనే తాము ప్రతిబింబించామని కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం …

ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో గెలిచిన యూపీఏ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీలపై నిర్వహించిన ఓటింగ్‌లో యూపీఏ విజయంసాధించింది. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా 218 ఓట్లు రాగా అనుకులంగా 253 ఓట్లు రావడంతో యూపీఏ గట్టెకింది.ఎఫ్‌డీఐల బిల్లుకు లోక్‌సభ ఆమోదం. …

ఎస్పీ కూడా వాకౌట్‌: గండం గట్టిక్కినట్లే!

లోక్‌సభ : ఓటింగ్‌కన్నా ముందే యూపీఏ గండం నుంచి గట్టెక్కినట్లే భావించవచ్చు. బీఎస్పీతో పాటు ఎస్సీ కూడా సభనుంచి వాకౌట్‌ చేసింది. సమాజ్‌వాదీ పార్టీకి సభలో 22 …

బీఎస్పీ వాకౌట్‌: యూపీఏకు వూరట

ఢిల్లీ: లోక్‌సభ నుంచి బహుజనసమూజ్‌ పార్టీ వాకౌట్‌ చేసింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల  అంశంపై నిన్న మధ్యాహ్నం నుంచీ సభలో చర్చ జరిగిన విషయం …

ఎఫ్‌డీఐలపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదు

కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ సుదీర్ఘచర్చల తర్వాతే నిర్ణయం వ్యవసాయ ఉత్పత్తుల్లో వృథాను తగ్గించవచ్చు రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం లేదు ఢిల్లీ : ఎఫ్‌డీఐలపై అన్ని పక్షాల వాదనలూ విన్నామని, …

పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అంగీకారం

మంత్రి పురంధేశ్వరికి లోస్‌సభ సచివాలయం లేఖ ఢిల్లీ: పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటును అంగీకరిస్తూ ఎన్టీఆర్‌ కుమారై, కేంద్ర మంత్రి అయిన పురంధేశ్వరికి లోక్‌సభ సచివాలయం లేఖ …

కర్ణాటక తీరుపై సుప్రీం ఆగ్రహం

ఢిల్లీ: కావేరీ జల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడుకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, …

28న తెలంగాణపై అఖిలపక్ష భేటీ : తెలంగాణ కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈ నెల 28న ఉదయం 10 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పటు చేయడానికి కేంద్ర హోంమంత్రి  సుశీల్‌కుమార్‌ షిండే అంగీకరించినట్లు టీ …

ప్రధాని విజ్ఞప్తిని మన్నించాలని కావూరి నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి మేరకు లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై ఓటింగులో పాల్గొనాలని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు నిర్ణయించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయనకు …