జాతీయం

రైలు చార్జీల పెంపునకు ధరల నిర్ణాయక సంస్థ

ఢిల్లీ : రైల్వే చార్జీల పెంపునకు ధరల నిర్ణాయకసంస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ధరల నిర్ణాయక సంస్థ ఏర్పాటుపై రైల్వే బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం …

జర్నలిస్టులకు నియంత్రణాసంస్థ ఉండాలి : కైలాస్‌నాథ్‌ కట్టూ

మంగుళూరు : మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరహాలో జర్నలిస్టులకు కూడా ఒక నియంత్రణ సంస్థ ఉండాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ …

ఎఫ్‌డీఐలకు మేం వ్యతిరేకం : అరుణ్‌జైట్లీ

ఢిల్లీ : చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతి మనదేశంలో సరికాదని రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ అన్నారు. ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కైందని ఆరోపించారు. రాజ్యసభలో …

‘ఎఫ్‌డీఐల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కైంది’

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది.చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు అరుణ్‌జైట్లీ ఎఫ్‌డీఐలపై సభలో  మాట్లాడారు.ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు. …

షిండేతో టీ ఎంపీల భేటీ

ఢిల్లీ: కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. ఈనెల 28న తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరగనున్న సందర్భంలో వీరి భేటీ ప్రాధాన్యతను …

పోలీసు అధికారిని హతమార్చిన అకాలీదళ్‌ నేత అరెస్టు

అమృత్‌సర్‌  : స్థానిక శిరోమణి అకాలీదళ్‌ నేత రంజిత్‌ సింగ్‌ రాణాను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు ఉద్యోగి ని అయిన తన కుమార్తెను రాణా మిత్రబృందంతో …

ఫోర్క్స్‌ శక్తిమంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌

న్యూయార్క్‌: ఫోర్క్స్‌ పత్రిక ఏటా వెలువరించే శక్తిమంతుల జాబితాలో ఈ ఏడాది కూడా సోనియా, మన్మోహన్‌లకు టాప్‌ 20లో స్థానం దక్కింది.సోనియాకు 12వ స్థానం లభించగా ప్రధాని …

గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయండి :సుప్రీంకోర్టు

ఢిల్లీ: గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్‌,బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భోపాల్‌, కోల్‌కతా, పుణెల్లో 8 వారాల్లోగా వీటిని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల …

ఢిల్లీలోని ఉద్యోగ భవన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఉద్యోగ భవన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభంవించింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్థమాయ్యాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది …

రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై చర్చ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై లోకసభలో చర్చ జరగడం, అనంతరం నిన్న జరిగిన ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం …