జాతీయం

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తుల మృతి

బళ్లారి, నవంబర్‌ 22 :కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా …

పార్లమెంట్‌లో టీ-ఎంపీల ధర్నా తొలిరోజే సభకు గైర్హాజరు

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి అప్పటి వరకు సభకు హాజరు కాబోమన్న ఎంపీలు న్యూఢిల్లీ, నవంబర్‌ 22 :ఢిల్లీలో మరోమారు తెలంగాణ నినాదం మార్మోగింది. పార్లమెంట్‌ సమావేశాల …

విపక్షాలు సహకరించాలి అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రధాని

న్యూఢిల్లీ, నవంబర్‌ 22 :పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు సహచర …

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా

ఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రంజిత్‌ సిన్హా బీహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

బిల్డింగ్‌ పైనుండి దూకేస్తానని టిడిపి ఎమ్మెల్యే హంగామా

ఏలూరు : పశ్చిమ గోదావరిజిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యడు టివి రామారావు గురువారం అర్డీవో కార్యాలమం పైకి ఎక్కి హంగామా స్పష్టించారు. దీపం పథకంలో తన …

చెప్తే చెల్లిస్తా ; ఎన్నికల్లో పోటీ చేయాలి : బెయిల్‌కోసం గాలి

హైదరాబాద్‌ : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోత్త పద్దతులు ఎంచుకున్నారు. ఓబులాపురం మైనింగ్‌ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లి:  మూడుసార్లు వాయిదా పడిన అనంతరం  తిరగి ప్రారంభమైన లోక్‌సభలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా నివాదాలు మార్మోగాయి. ఎఫ్‌డీఐలపై చర్చంచాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభను శుక్రవారానికి వాయిదా …

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ: విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ మూడోసారి వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా …

అల్లా మాఫ్‌ కర్నా : ఇవే కసబ్‌ చివరి మాటలు

హైదరాబాద్‌ : తనను ఉరికంభం వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ కాస్తా కదిలిపోయినట్లు కనిపించాడు. అల్లా మాఫ్‌ కర్నా ఐసి గల్తీ దుబారా నహీ …

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమవగానే ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఫలితంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను …