జాతీయం

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

మధ్యప్రదేశ్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి): కట్ని జిల్లాలో వెల్‌స్పన్‌ ఎనర్జీ మధ్యప్రదేశ్‌ లిమిటెడ్‌ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం 2 గ్రామాల ప్రజలు తమ పొలాల్లో …

సమన్వయంతో ముందుకు సాగుదాం

‘మేధోమథనం’లో పార్టీ శ్రేణులకు సోనియా దిశానిర్దేశం సూరజ్‌కుండ్‌ (హర్యానా), నవంబర్‌ 9 (జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. గత ఎనిమేదేళ్లలో యూపీఏ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి …

సోనియాతో ఆజాద్‌ భేటీ

ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

2009 ఎన్నికల హామీలపై దృష్టి సారించాలి

సూరజ్‌కుండ్‌ : 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టిసారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలని, ఇప్పటివరకు …

స్విస్‌ అకౌంట్లు బయటపెట్టిన కేజ్రీవాల్‌

లిస్టులో ముఖేష్‌ అంబానీ,అనీల్‌ అంబానీ న్యూడిల్లీ:  నవంబర్‌ 9,(జనంసాక్షి):   ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సభ్యడు అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం మరో బాంబు పేల్చారు.స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్లు …

అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య

నాగపూర్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి):   వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారం ముంగిట …

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

మధ్యప్రదేశ్‌:  నవంబర్‌ 9,(జనంసాక్షి): కట్ని జిల్లాలో వెల్‌స్పన్‌ ఎనర్జీ మధ్యప్రదేశ్‌ లిమిటెడ్‌ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం 2 గ్రామాల ప్రజలు తమ పొలాల్లో …

యునైటెడ్‌ స్పిరిట్స్‌ ,డియాజియో ఒప్పందం

ముంబై : నవంబర్‌ 9,(జనంసాక్షి): ముంబై ,యునైటెడ్‌ స్పిరిట్స్‌, డియాజియో మధ్య ఒప్పందం కుదిరింది యునైటెడ్‌ స్పిరిట్స్‌లో 53,4 శాతం వాటాను డియాజియో కొననుంది ఈ ఒప్పందం …

గడ్కరీ కంపెనలకు నకిలీ సంస్థల నిధులు

ముంబయి నవంబర్‌ 9,(జనంసాక్షి): బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ కంపెనీల అకార్యాల గురించి ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి గడ్కరీకి పుర్టి …

బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది

ఢిల్లీ : బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేంద్రం వద్ద నల్లధనానికి సంబంధించి జాబితా ఉన్నా ప్రభుత్వం నల్లధనాన్ని …