జాతీయం

‘2జి ‘పై లోతైన చర్చకు డిఎంకె నోటీస్‌

న్యూఢిల్లీ: ‘2జీ ‘ స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో తీవ్ర విమర్శల పాలైన డిఎంకె ఈ అంశంపై ప్రత్యేక చర్చను కోరుతూ సోమవారం లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చింది, కాగ్‌ మాజీ …

‘ ఆమ్‌ఆద్మీ ‘ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌

ఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ బృందం స్థాపించిన కొత్తపార్టీ ఆమ్‌ఆద్మీకి కేజ్రీవాల్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. శనివారం ప్రారంభమైన ఈ పార్టీ మొదటి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం …

సోనియాను కలిసిన తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో టీ ఎంపీలు అధిష్టానం ముందు తన గోడును వినిపించారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో …

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయం లోక్‌సభ, రాజ్యసభలను కుదిపేసింది. సభ నిర్వహణకు సహకరించాలని ఇటీవల ప్రధానమంత్రి విపక్షాలకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ద్విసభలు …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయంలో ప్రతిపక్షాలు సర్కారును ఇరుకునపెట్టాయి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఉదయం సభ ప్రారంభం కాగానే సభ్యులంతా ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎఫ్‌డీఐల …

డబుల్‌ కంటే ఇదే కిక్‌ ఇచ్చిందన్న పుజారా

ముంబాయి: ముంబాయి లో జరుగుతున్న రెండో టెస్టులో యువ బ్యాట్స్‌ మెన్‌ ఛటేశ్వర్‌ పుజారా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముం దు అహ్మదాబాద్‌ లో …

ముంబయి మృతులకు నివాళి

ముంబయి : నవంబర్‌ 26, 2008లో ముంబయిలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళులు అర్పించారు. ఆనాటి దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం …

తెలంగాణలో అభివృద్థి తెదేపా హయాంలోనే జరిగింది: నామా నాగేశ్వరరావు

ఢిల్లీ: తెలంగాణలో వైద్యం, విద్య సహా అన్ని రంగాలు తెదేపా హయాంలోనే అభివృద్థి  చెందాయని ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే …

ముంబయి దాడులు మృతులకు పార్లమెంట్‌ నివాళి

న్యూఢిల్లీ: ముంబయి నగరంపై ఉగ్రవాదుల దాడులు జరిగి నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మృతులకు పార్లమెంట్‌ ఉభయసభలు ఘన నివాళి అర్పించాయి. ఈ ఉదయం సమావేశాలు  …

పార్లమెంట్‌ ఉభయసభలు 12 గంటలకు వాయిదా

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు …