జాతీయం

కొత్తగా 38,353 కేసులు నమోదు

కేరళలో మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా పరిస్థితులు న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. …

నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వెంకయ్య

పార్లమెంట్‌ ఆవరణలో మొక్కనాటిన నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో పలు కార్యక్రమాల నిర్వహణ వివిధ కార్యక్రమాల సమాచారంతో ఈ `బుక్‌ విడుదల న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ …

జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌

నేటి ఉదయం ఆకాశంలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్‌ ఇస్రో ప్రయోగానికి సర్వం సిద్దం న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన కిరీటంలో మరో కలికి …

ఆశించినస్థాయిలో జరగని సమావేశాలు

వాయిదా అనంతరం స్పీక్‌ ఓం బిర్లా వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): లోక్‌సభ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభను నిరవధిక వాయిదా వేసిన …

రాజ్యసభలో సభ్యుల తీరుపై వెంకయ్య ఆవేదన

గద్గస్వరంతో కంటతడిపెట్టిన ఛైర్మన్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య …

రాష్ట్రాలే ఓబీసీలను గుర్తించాలి

` ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం ` మద్ధతు తెలిపిన విపక్షాలు దిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి): ఓబీసీలను గుర్తించే హక్కు తిరిగి రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ …

ఎపికి పది బ్యాంకుల ద్వారా రూ.56,076 కోట్ల రుణం

రాజ్యసభలో వెల్లడిరచిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 2019 ఏప్రిల్‌ …

ఓబిసి రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాల మద్దతు

సభ ముందుకు 172వ రాజ్యాంగ సవరణ బిల్లు బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా …

కాశ్మీర్‌ అంశమే కాదు..పార్లమెంటులో మాట్లాడే అవకాశమే లేదు

మోడీ ప్రభుత్వంలో నిరంకుశం తాండవిస్తోంది అన్ని వ్యవస్థలపైనా దాడి జరుగుతోంది కాశ్మీర్‌ పర్యటనలో మండిపడ్డ రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్య …

ఇందిర పేరు మారిస్తే ఖబర్దార్‌

కర్నాటక బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్‌ హెచ్చరిక బెంగళూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరును కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం మార్చేయడంతో కాంగ్రెస్‌ ఇప్పటికే గుర్రుగా …