జాతీయం

పెగాసస్‌తో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు

ఆ సంస్థతో ఎలాంటి అవగాహనా లేనేలేదు రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి పార్లమెంట్‌లో దుమారం చెలరేగుతున్న వేళ సిపిఎం ఎంపి ప్రశ్న లిఖఙతపూర్వక సమాధానం …

విలక్షణ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి ముంబై,ఆగస్ట్‌9(జనంసాక్షి): విలక్షణ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స …

కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల

రూ.19,500 కోట్లు విడుదల చేసిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పీఎం కిసాన్‌ నిధులను ప్రభుత్వం …

గుజరాత్‌లో దారుణ ప్రమాదం

గుడిసెలోకి దూసుకెల్లిన ట్రక్కు 8మంది అక్కడిక్కడే మృత్యువాత అహ్మదాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిదిమంది మృతి చెందిన ఘటన సోమవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఒక …

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రావణంలో పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢల్లీి,అగస్టు9(జనంసాక్షి): దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి …

సచిన్‌ పైలట్‌కు మల్లీ గాలం వేసే పనిలో బిజెపి ?

చాపకింద నీరులా రాజస్థాన్‌ రాజకీయాలు సిఎం గెహ్లాట్‌ విషయంలో మెత్తగా వ్వయహరిస్తోన్న కాంగ్రెస్‌ జైపూర్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): రాజస్థాన్‌లో మళ్లీ చాపకింద నీరులా బిజెపి రాజకీయాలు నడుపుతోంది. గతంలో ఓ …

రాహుల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నిలిపవేత

నిరసన తెలిపిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఖాతాపై ట్విటర్‌ సంస్థ తాత్కాలికంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా …

దేశంలో 50కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

వెల్లడిరచిన కేంద్ర మంత్రి భారతి పవార్‌ న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. వ్యాక్సిన్‌ …

అకాలీదళ్‌ విద్యార్థి నేత దారుణహత్య

వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు చండీఘడ్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి):పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్‌ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. …

కర్నాటకలో రెచ్చిపోయిన దొంగల ముఠా

జాతీయ రహదారిపై సెల్‌ఫోన్ల లారీ చోరీ బెంగళూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కోలార్‌ లోని చెన్నై`బెంగళూరు జాతీయ రహదారి`75పై దొంగలు చెలరేగిపోయారు. కంటైనర్‌ లారీని …