జాతీయం

వచ్చే జులై నాటికి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌

– కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ వెల్లడి దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా వైరస్‌కు టీకాలు సిద్ధమైన వెంటనే దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం …

చైనాకు పాక్‌ సాయం

పీఎల్‌ఏకు పాక్‌ సైనికుల శిక్షణ న్యూఢిల్లీ, అక్టోబరు 4(జనంసాక్షి):పర్వత యుద్ధతంత్రలో భారత్‌ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి కష్టంగా మారింది. దీంతో చైనాకు సాయం …

ఎట్టకేలకు హాథ్రస్‌ బాధితుల వాగ్మూలం నమోదు

లఖ్‌నవూ,అక్టోబరు 4(జనంసాక్షి):దేశమంతటినీ కుదిపేస్తున్న హాథ్రస్‌ హత్యాచార ఘటనపై బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నేడు బుల్‌గడీ గ్రామానికి చేరుకుంది. ఈ కేసును …

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయచట్టాన్ని రద్దు చేస్తాం

– కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోఘా,అక్టోబరు 4(జనంసాక్షి): కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని …

రికవరీలో భారత్‌ టాప్‌

దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీల్లో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు(సీఎఫ్‌ఆర్‌) కూడా …

బీహార్‌ మహాకూటమి సీట్ల సర్దుబాటు

– ఆర్జేడీ 144.. కాంగ్రెస్‌ 70 పట్నా,అక్టోబరు 3(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వీ …

ఆడబిడ్డలపై దారుణాలు దేశానికే అవమానం

– నోబెల్‌ గ్రహీత కైలాష్‌ సత్యార్థి ఆవేదన దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాష్‌ సత్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. …

సీబీఐకి హాథ్రస్‌ కేసు

– సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశం లక్నో,అక్టోబరు 3(జనంసాక్షి): హత్రాస్‌ జిల్లాలో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపై సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి …

తమ్ముడూ తప్పు చేస్తున్నావ్‌…

– యోగి తీరును తప్పుపట్టిన ఉమాభారతి దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి): హాథ్రస్‌ ఘటనలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున్న మండిపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ …

హాథ్రస్‌ ఘటనపై దేశవ్యాప్త ఆందోళనలు

– బాధిత కుటంబాలను పరామర్శించిన రాహుల్‌ ప్రియాంక దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):హాథ్రస్‌ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్లకార్డులు చేతబూనీ అధికసంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ  నిరసనను వ్యక్తం …