జాతీయం

వాహనదారులకు ఊరట!

– గుజరాత్‌లో ట్రాఫిక్‌ జరిమానాలు తగ్గింపు గాంధీనగర్‌, సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) : గుజరాత్‌ ప్రభుత్వం వాహనదారులకు కొంత ఊరట కల్పించింది. ట్రాఫిక్‌ జరిమానాలను తగ్గింపు చేస్తూ …

ఉన్నవ్‌ అత్యాచార బాధితురాలి.. 

వాంగ్మూలం నమోదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  ఢిల్లీ ఎయిమ్స్‌లో ఉన్నవ్‌ అత్యాచార ఘటనపై ప్రత్యేక జడ్జి ధర్మేష్‌ శర్మ విచారణ చేపట్టారు. బుధవారం ఉదయం …

ఉగ్రవాది ఆసిఫ్‌ను మట్టుబెట్టాం

– జమ్మూకశ్మీర్‌ డీజీపీ సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో గత నెల రోజులుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా …

భారీ జరిమానాలు సబబే: గడ్కరీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 ట్రాఫిక్‌ ఉల్లంఘించిన వాహనదారులకు విధిస్తున్న భారీ జరిమానాలను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి సమర్థించుకున్నారు. తన వాహనానికి కూడా భారీ జరిమానా విధించారన్నారు. …

ల్యాండర్‌ కు ప్రమాదం లేదన్న ఇస్రో

బెంగళూరు,సెప్టెంబర్‌9 చంద్రయాన్‌2 ప్రాజెక్టుకు చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై కూలిన విషయం తెలిసిందే. సాప్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో టెక్నికల్‌ సమస్య తలెత్తడంతో దాని నుంచి సిగ్నల్స్‌ …

ఆశోక్‌ లీలాండ్‌ ప్లాంట్ల మూసివేత

ముంబై,సెప్టెంబర్‌9   ఆర్థిక మాంద్యం వల్ల ఇప్పటికే మారుతీ సుజికీ సంస్థ కొన్ని ఎ/-లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పెద్ద కంపెనీ అశోక్‌ …

పోలీస్‌ కమిషనర్లుగా ఐదుగురు చిన్నారులు

బెంగళూరు,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  బెంగళూరు సిటీలో ఐదుగురు చిన్నారులు పోలీస్‌ కమిషనర్లుగా నియమించబడ్డారు.  ప్రాణాంతక వ్యాధితో భాదపడుతున్న ఐదుగురు (5-11 సంవత్సరాలు)చిన్నారులను బెంగళూరు సిటీ పోలీస్‌, మేక్‌ …

మధురైలో భారీ అగ్నిప్రమాదం

చెన్నై,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం మధురైలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆసియాన్‌ కంప్యూటర్‌ సేల్స్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు …

ప్రతి శనివారం నో బ్యాగ్‌ డే మణిపూర్‌ సిఎం ప్రకటన

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జనం సాక్షి ) : మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యార్థులకు ఆయన గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి …

మొహర్రం సందర్బంగా కశ్మీర్‌లో మళ్లీ కర్ఫ్యూ

ఎయిమ్స్‌కు తరిగామి తరలింపు శ్రీనగర్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   మొహర్రం పండగ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో అల్లర్లు రేగే అవకాశాలుండటంతో మళ్లీ కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌ తోపాటు …