జాతీయం

వందరోజుల పాలనలో.. ప్రధాని చరిత్ర సృష్టించారు

– దేశ ఆర్థిక వ్యవస్థను లక్షకోట్ల డాలర్ల స్థాయికి పెంచారు – 2024-25నాటికి 344లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు కృషి – ఒకే దేశం – …

బెంబేలెత్తిస్తున్న కొత్త వాహన చట్టం

ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న చలానాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టానికి పదను పెట్టడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.  సవరణలతో విధిస్తున్న …

ఆ పదిహేను నిముషాలు.. అనుకున్నట్లుగానే టెన్షన్‌ పెట్టింది

లేకుంటే చరిత్ర సృష్టించే వాళ్లం బెంగళూరు,సెప్టెంబర్‌7 (జనం సాక్షి ) :   ఒకవేళ విక్రమ్‌ చంద్రునిపైకి చేరివుంటే ఇది దేశ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచివుండేది. కానీ చివిరినిముషంలో …

ఉన్నావ్‌ ఘటనలో మరో రెండు వారాల గడువు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  ఉన్నవ్‌ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యాచారం బాధితురాలి కారు ప్రమాదంపై విచారణకు కోర్టు గడువు పొడగించింది. సీబీఐ విచారణకు మరో …

ట్రాఫిక్‌ నిబంధనలతో భారీగా జరిమానాలు

కోటిన్నరకు పైగా వసూళ్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : కొత్త ట్రాఫిక్‌ నిబంధనల చట్టం అమలులోకి వచ్చిన తొలి నాలుగు రోజుల్లోనే హర్యానా, ఒడిశా రాష్టాల్రకు చెందిన …

ఆవుపాల ధర పెంచిన మదర్‌ డెయిరీ

– లీటర్‌కు రూ. 2చొప్పున పెంపు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్‌ డెయిరీ తాజాగా పాల ధరను పెంచింది. లీటరుకు …

జైల్‌లో సాధారణ జీవితం గడిపిన చిదంబరం

– టీ, ఓట్స్‌ మాత్రమే అల్పాహారం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరాన్ని …

ఆమ్‌ఆద్మీ పార్టీకి అల్కాలాంబ గుడ్‌బై…!

– పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ట్వీట్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  ఆమాద్మీ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యే అల్కాలాంబ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు …

కేరళ గవర్నర్‌గా అరిఫ్‌ ప్రమాణం

– ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – పాల్గొన్న కేరళ సీఎం, మంత్రులు తిరువనంతపురం, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  కేరళ కొత్త గవర్నర్‌గా అరిఫ్‌ మహ్మద్‌ …

అన్నదాతల ఆదాయం రెట్టింపే లక్ష్యం

అందుకు అనుగుణంగా మోదీ సర్కార్‌ కసరత్తు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  స్వతంత్ర భారతదేశానికి 2022లో 75 ఏళ్లు నిండుతాయి. స్వాతంత్య అమృతోత్సవాల నాటికి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు …