జాతీయం

రాజస్థాన్‌ పోలీసులు మంచి ప్రయత్నం 

వాహనాలపై కులాల పేర్లు నిషేధం జైపూర్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్న రాజస్థాన్‌ పోలీసులు తాజాగా మరో …

ఎపి భవన్‌ ప్రత్యేకాధికారిగా రమణారెడ్డి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రత్యేక కమిషనర్‌, ఎక్స్‌ అఫిషియో కమిషనర్‌గా నియమితులైన ఎన్‌వి రమణారెడ్డి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ …

వ్యవసాయ రంగం.. సంక్షోభంలో కూరుకుపోయింది

– ఎరువులకోసం రైతులు రోడ్డెక్కుతున్నారు – సిద్ధిపేటలో రైతు మరణం కలిచివేసింది – అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు – రైతుబంధుపై కేసీఆర్‌ చేతులెత్తేశారు? – టీపీసీసీ …

టీచర్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఆయన ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. …

ముఫ్తీని కలుసుకునేందుకు కూతురుకు అనుమతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఆమె కూతరు ఇతిజా జావెద్‌కు సుప్రీకోర్టు అనుమతినిచ్చింది. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో …

ముంబైని వదలని భారీ వర్షాలు

రాకపోకలకు తీవ్ర అంతరాయం విమానాల రాకపోకలపై ఆంక్షలు ముంబై,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  భారీ వర్షాలతో మహారాష్ట్ర మళ్లీ నీట మునిగింది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైని …

దొంగతనం అనుమానంతో మహిళకు అవమానం

బట్టలూడదీసి కొట్టిన పోలీసులు విచారణకు ఆదేశించిన అధికారులు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : దొంగతనం నెపంతో ఓ మహిళ బట్టలూడదీసి  పోలీసులు చితక్కొట్టారు. ఈ దారుణ సంఘటన …

టిక్‌టాక్‌ వీడియో పిచ్చి

సొంత జీపును తగులబెట్టుకున్న యువకుడు జైపూర్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  అహ్మదాబాద్‌ టిక్‌టాక్‌ యాప్‌లో పాపులర్‌ కావడానికి ఓ యువకుడు తన సొంత జీపునే పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. …

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించాలి

– అదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం – పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించే ఆలోచన లేదు – కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ …

చలానాతో ఉచితంగా హెల్మెట్‌!

– ద్విచక్రవాహన చోదకులకు బంపర్‌ ఆఫర్‌ జైపూర్‌, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ): ద్విచక్రవాహన చోదకులకు రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపిన …