జాతీయం

ప్రసాద్‌ పథకంలో రామప్పను చేర్చాలి

కేంద్రమంత్రిని కోరిన ఎంపి సీతారాం నాయక్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  కేంద్ర పర్యటకశాఖ తీసుకువచ్చిన ప్రసాద్‌ పథకంలో పురాతన రామప్ప ఆలయం, రామప్ప చెరువును చేర్చాలని కేంద్ర మంత్రిని ఎంపీ …

ఎన్టీఆర్‌ దెబ్బకు ఇందిరాగాంధీయే వణికారు

ఇప్పుడు బాబు దెబ్బకు మోడీ దిమ్మ తిరగాలి నటి దివ్యవాణి హెచ్చరిక న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఢిల్లీలో జరుగుతున్న ధర్మ పోరాటం.. చంద్రన్న ధర్మ పోరాటమని టీడీపీ నేత, సినీనటి …

ఎపిలో అద్బుత ప్రగతికి కేంద్రం మోకాలడ్డు

సాయం అందించడంలో మోడీ విఫలం సమస్యలు తీరిస్తే ధర్మపోరాటం ఎందుకు చేస్తాం: ఎంపి రామ్మోహన్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  కేంద్రం ఏపీకి తీరని ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ …

పార్టీకి వేయి విరాళం ప్రకటించిన ప్రధాని మోడీ

పార్టీని సొంత విరాళాలతో నడపడమే బెటర్‌ అన్ని అమిత్‌ షా న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీ …

రైతుబంధు పథకం భేషని తేలింది

లోక్‌సభలో ఎంపి జితేందర్‌ రెడ్డి న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్‌ అద్భుతమైందని, తమ పార్టీ మళ్లీ విజయకేతనం ఎగురవేయడంలో ఆ స్కీమ్‌ కీలకంగా …

నాలుగోరోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళన

నిలిచిపోయిన రైలు సర్వీసులు సమస్య పరిష్కరించే వరకు విరమించేది లేదని హెచ్చరిక జైపూర్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గుజ్జర్ల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. దీంతో తమకు నాయ్యం చేయకుంటే మరింత ఉధృతం …

ఎపిలో ఎన్నికల కమిషనర్‌ పర్యటన

రాజకీయ పార్టీలతో సునీల్‌ అరోరా చర్చలు ఓట్ల తొలగింపు తదితర అంశాలపై పార్టీల ఫిర్యాదు విజయవాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రానున్న లోక్‌సభ ,అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రధాన …

అగ్రవర్ణ రిజర్వేషన్‌లు రాజ్యాంగ విరుద్దం

– జస్టిస్‌ ఈశ్వరయ్య – ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో ధర్నా న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న …

అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్ట – కేజీవ్రాల్‌

ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా, హావిూల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ మద్దతు పలికారు. చంద్రబాబు …

ఏపీకిచ్చిన హావిూలను నెరవేర్చాల్సిందే

– హావిూలు అమలయ్యే వరకు అండగా ఉంటాం – జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీకి ఇచ్చిన విభజన హావిూలను వెంటనే అమలు …