జాతీయం

లోయలో పడ్డ పర్యాటక బస్సు

26మందికి గాయాలు సిమ్లా,జనవరి22(జ‌నంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో పర్యాటకుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల …

సముద్రంలో చెలరేగిన మంటలు!

– భారత సిబ్బందితో వెళ్తున్న నౌకల్లో ప్రమాదం – ఇంధనం మార్చుతుండగా చెలరేగిన మంటలు – రెండు నౌకల్లో ప్రయాణిస్తున్న 11మంది మృతి – కెర్చ్‌ జలసంధి …

ఢిల్లీని కమ్మేసిన కారుమేఘాలు

– దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు – గజగజలాడుతున్న రాజధాని వాసులు – పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం న్యూఢిల్లీ, జనవరి22(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీని దట్టమైన కారుమేఘాలు …

మానవత చాటుకున్న తోటి పోలీసులు

హత్యకు గురైన పోలీస్‌ అధికారికి 70 లక్షల విరాళం లక్నో,జనవరి19(జ‌నంసాక్షి): గత ఏడాది డిసెంబర్‌లో అల్లరిమూకల దాడిలో మృతిచెందిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలీసు ఆఫీసర్‌ సుబోద్‌ కుమార్‌ …

వైసీపీ లాలూచీ రాజకీయాలను.. ప్రజల్లోకి తీసుకెళ్లండి

  – అక్రమాస్తుల కోసమే మోడీ, కేసీఆర్‌లతో జగన్‌ దోస్తీ – ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదు.. అదో శూన్య ఫ్రంట్‌ – మోదీకి మద్దతు కోసమే ఈ …

శబరిమల దర్శనానికి.. ఇద్దరు మహిళల యత్నం

  – వారిని గుర్తించి అడ్డుకున్న భక్తులు – మహిళలను వెనక్కి పంపించిన పోలీసులు తిరువనంతపురం, జనవరి19(జ‌నంసాక్షి) : 50యేళ్ల లోపు మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి …

రైతుల ఆదాయం పెంచేలా బిజెపి కసరత్తు

కార్యాచరణలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించనుందని భాజపా సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. ప్రధాని …

లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలపై ఇసి కసరత్తు

జూన్‌3తో ముగియనున్న లోక్‌సభ కాలపరిమితి వివిధ దశల్లో ఎన్నికలకు పరిశీలన న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల …

మళ్లీ పెరుగుతున్న పెట్రో ధరలు

ముంబై,జనవరి18(జ‌నంసాక్షి): దేశీయంగా తగ్గినట్టే తగ్గి వినియోగదారులను మురిపించిన ఇంధన ధరలు క్రమంగా పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రభావంతో జనవరి నుంచి మొదలుపెట్టి వరుసగా …

డ్యాన్స్‌బార్ల నిషేధంపై ఆర్డినెన్స్‌

సుప్రీం తీర్పును సవిూక్షిస్తామన్న మహా సర్కార్‌ ముంబయి,జనవరి18(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లపై అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసంది. రాష్ట్రంలో డ్యాన్స్‌ బార్లను నియంత్రించేందుకు …