జాతీయం

ఏపీ బాటలో కర్ణాటక

– పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గింపు – ప్రకటించిన కర్ణాటక సీఎం కుమారస్వామి – తక్షణమే అమల్లోకి తగ్గింపు ధరలు బెంగళూరు, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా భారీగా …

న‌ర్సులంతా క‌లిసి డాక్ట‌ర్‌కు దేహ‌శుద్ది

బీహార్: తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న డాక్టర్‌కు నర్సులంతా కలిసి చితకబాదారు. ఈ ఘటన బీహార్‌లోని కతిహార్ ఆస్పత్రిలో జరిగింది. డాక్టర్ తన ఆస్పత్రిలోని ఓ మహిళా …

‘తెలంగాణలో 38లక్షల నకిలీ ఓట్లు’

హైదారబాద్‌: తెలంగాణ ఓటర్ల జాబితాలోని అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వీ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. అసెంబ్లీని రద్దు చేసి …

ఎయిమ్స్‌లో పారికర్‌కు చికిత్స

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌15 జ‌నంసాక్షి): గోవా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌ పారికర్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌)లో శనివారం చేరారు. పాంక్రియాటిక్‌ రుగ్మతతో బాధపడుతున్న …

నిధుల కొరతలో సర్కారీ పాఠశాలలు

పూర్వ విద్యార్థులు ఆదుకోవాలన్న మంత్రి జవదేకర్‌ ముంబై,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): సర్కారీ పాఠశాలలు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, పూర్వ విద్యార్థుల ద్వారా ఆర్థిక సహకారం పొందాలని కేంద్ర మానవ …

అత్యాచార ఆరోపణల్లో వైదొలగిన బిషప్‌

కొచ్చి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): కేరళ నన్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌ బిషప్‌ ఫ్రాంకో ములకల్‌ తన పదవి నుంచి వైదొలగారు. ఫాదర్‌ మాథ్యూ కొక్కండమ్‌కు ఆ బాధ్యతలు …

17న భోపాల్‌లో రాహుల్‌ రోడ్‌షో

భోపాల్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సెప్టెంబరు 17న భోపాల్‌లో రోడ్‌ షో నిర్వహించ నున్నారు. …

స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు..  ప్రతి ఒక్కరూ సహకరించాలి

– దేశ ప్రధాని నరేంద్ర మోదీ – ‘స్వచ్ఛతా హిసేవా’ ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : గాంధీజీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ …

సోషల్‌విూడియా వల్లే ..  విమాన ప్రమాదాలు!

– వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా బెంగళూరు, సెప్టెంబర్‌15(ఆర్‌ఎన్‌ఎ) : సోషల్‌ విూడియా వల్ల విమాన ప్రమాదాలా..!! వినడానికి కొంత ఆశ్యర్యం కలిగిస్తున్నా నిజమేనని వాయు …

చికిత్స నిమిత్తం..  ఢిల్లీ ఎయిమ్స్‌కు పారికర్‌

– ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ ఎయిమ్స్‌కు – బాధ్యతల నుంచి తప్పించాలని అమిత్‌షాకు వినతి – రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ పనాజీ, సెప్టెంబర్‌15(ఆర్‌ఎన్‌ఎ) …