జాతీయం

సభలో ఏ చర్చలకైనా మేం సిద్ధమే

– విపక్షాలు లేవెత్తిన ప్రతీ సమస్యకు సమాధానం ఇస్తాం – ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తిన …

అవిశ్వాసానికి ఓకే

– ఎట్టకేలకు అవిశ్వాసానికి అనుమతి – తెదేపా ఎంపీ అందించిన అవిశ్వాస తీర్మానాన్ని చదివిన స్పీకర్‌ – అవిశ్వాసానికి మద్దతుగా నిలిచిన 50మందికి పైగా సభ్యులు – …

తొలిసారి వర్డే సీరిస్‌ ఓటమి

ఆగస్ట్‌ 1నుంచి టెస్ట్‌ క్రికెట్‌ లీడ్స్‌,జూలై18(జ‌నం సాక్షి): టీ ట్వంటీలో రాణించి శుభారంభం పలికిన కోహ్లీ సేన వన్డేల్లో బోల్తా కొట్టింది. మరోవైపు మహేంద్ర సింగ్‌ ధోనీ …

ముంబై నగరంలో అధ్వాన్నంగా రోడ్లు

అసెంబ్లీ ఎదుట రోడ్ల ధ్వంసం నవనిర్మాణ సేన నిరసనలు ముంబయి,జూలై17(జ‌నం సాక్షి): నగరంలోని రోడ్లు గుంతలతో అధ్వానంగా ఉన్నాయని నిరసన తెలిపేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు …

ఊపిరితిత్తుల వ్యాధులతో 13,500మందికి పైగా మృతి

మహా అసెంబ్లీలో మంత్రి వెల్లడి నాగ్‌పూర్‌,జూలై17(జ‌నం సాక్షి): వివిధ రకాలైన ఆరోగ్య సంబంధత కారణాలతో మహారాష్ట్రంలో గతేడాది ఏప్రిల్‌ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13,500మందికి …

పాడిరైతులను ఎందుకు ఆదుకోరు

ప్రభుత్వాన్ని నిలదీసిన శివసేన ముంబయి,జూలై17(జ‌నం సాక్షి): బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పాల సేకరణ ధరలను ఎందుకు పెంచడం లేదంటూ శివసేన …

ఢిల్లీలో ఆటోమేటిక్‌ వాషింగ్‌ కోచ్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ,జూలై17(జ‌నం సాక్షి): భారతీయ రైల్వేలో మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్‌ కోచ్‌ వాషింగ్‌ ప్లాంట్‌ నార్త్‌ రన్‌ రైల్వేలో ఏర్పాటైంది. ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌లో ఈ ఆటోమేటిక్‌ …

పుంజుకున్న స్టాక్‌ మార్కెట్లు

– లాభాలతో ముగింపు ముంబయి, జులై17(జ‌నం సాక్షి) : ద్రవ్యోల్బణం సెగతో క్రితం సెషన్‌లో నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు …

స్వామి అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తల దాడి

రాంచీ, జులై17(జ‌నం సాక్షి) : సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌(80)పై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్‌లో మంగళవారం మధ్యాహ్నం …

యూపీలోనే ద్వేషపూరిత దాడులు ఎక్కువ

– వెల్లడించిన మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి): దేశంలో విద్వేషపూరిత దాడులు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ …