జాతీయం

పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

పెద్ద నోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు స్వీకరించకుండా హైకోర్టులను ఆపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని, …

500 రూపాయలకే 600జీబీ

రిలయన్స్ జియోను ఇండియాలో నెంబర్.1 స్థానంలో నిలిపేందుకు ముఖేష్ అంబానీ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అతి తక్కువ ధరకే ఇంటర్నెట్, ఫ్రీ వాయిస్ కాల్స్‌తో సంచలనానికి తెరలేపిన ముఖేష్ …

ఏటీఎంలగా పెట్రోల్‌ బంకులు

 బ్యాంకు ఖాతాలో డబ్బులు, చేతిలో డెబిట్‌ కార్డు ఉంటే క్యాష్‌ కోసం ఇక ఏటీఎంల వెంబడి తిరగాల్సిన పనిలేదు. శుక్రవారం నుంచి పెట్రోల్‌ బంకుల్లో కార్డు స్వైప్‌ …

అయోధ్య కేసు రోజువారీగా విచారణ

అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాబ్రీ మసీదుకు సంబంధించిన కేసును రోజువారీగా విచారణ చేపట్టాలంటూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎందుకు …

ప్రారంభమైన లోక్‌సభ

లోక్‌సభ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభకు అధ్యక్షత వహిస్తున్నారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. స్పీకర్‌ పోడియం ఎదుట విపక్షాలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. వారి ఆందోళనల …

కొత్త వెయ్యి నోట్లు రావు

ర‌ద్ద‌యిన వెయ్యి నోట్ల స్థానంలో ప్ర‌స్తుతానికైతే కొత్త‌వి ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టంచేశారు. నోట్ల ర‌ద్దు అంశంపై ఆయ‌న ఇవాళ …

సుష్మాకు కిడ్నీ ఇస్తానన్న పోలీస్‌

 కిడ్నీ ఫెయిలై ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు ఓ యువకుడు ముందుకొచ్చాడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న గౌరవ్ …

మోడీ మాట్లాడి తీరాలి

క్యాష్ బ్యాన్ సమస్య చాలా సున్నితమైనదని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. క్యాష్‌బ్యాన్ సమస్యపై ప్రధాని మోదీ సభలో …

నో టోల్‌ గేట్‌ ట్యాక్స్‌..!!

దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ ట్యాక్స్‌ రద్దు గడువు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఈ నెల 24 అర్ధరాత్రి వరకు టోల్‌గేట్ల వద్ద …

పెద్దల బకాయిలు రద్దు

రోజువారి ఖర్చులకు బ్యాంకులు, ఏటిఎంల ముందు దేశవ్యాప్తంగా సామాన్యప్రజానీకం రోజుల తరబడి బారులు తీరుతున్న వేళ 63 మంది ఎగవేతదారులకు చెందిన 7016 కోట్ల రూపాయలకు కేంద్ర …