జాతీయం

స్టే కు సుప్రీంకోర్టు నిరాకరణ

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దును కొట్టివేయాలంటూ దాఖలైన పలు …

అఖిలపక్షం భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతను అఖిలపక్షం భేటీ అయ్యింది. రేపటి నుంచి పార్లమెంటు సీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ …

మిస్త్రీకి ఎదురుదెబ్బ

సైరస్‌ మిస్త్రీకి ఎదురుదెబ్బ తగిలింది. టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌ మాదిరి ఆయన నాయకత్వానికి మద్దతునిచ్చే విషయంలో టాటా మోటార్స్‌ స్వతంత్ర డైరెక్టర్లు ఒక్కతాటి పైకి రాలేదు. …

ఎటిఎంలలో 20 రూపాయిలు

దేశవ్యాప్తంగా ఎటిఎంలలో 20, 50 రూపాయిల నోట్లను ప్రవేశపెడతామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్‌ పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. ఎటిఎంలలో నిరంతరం డబ్బు అందుబాటులో …

వందల సార్లు కాల్పులు

పాకిస్థాన్‌ను ఇండియన్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఏడుగురు పాక్ సైనికులను హతమార్చింది. బీంబెర్ సెక్టార్‌లో ఇండియన్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. భారత …

లక్షలు డిపాజిట్‌ చేస్తే నష్టం..!!

 రూ.2.5 లక్షలలోపు డిపాజిట్‌ చేసేవారికి ఎటువంటి ఇబ్బంది లేదని, వారికి పన్ను చెల్లించే వారి పరిధిలోకి రారని ప్రభుత్వమే ప్రకటించింది. అయితే పన్ను పరిధిలోకి రాకపోయినా లక్షలు …

టోల్‌టాక్స్‌ రద్దు

దేశవ్యాప్తంగా టోల్‌టాక్స్‌ రద్దును ఈ నెల 18వ తేదీ అర్థరాత్రి వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

బ్యాంకుల సెలవుతో ఇబ్బందులు

పెద్ద నోట్ల రద్దు, పాత నోట్ల మార్పిడిలో ఇక్కట్లు, ఎటిఎంలలో నగదు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజానీకానికి నేడు బ్యాంకులకు సెలవు ప్రకటించడం అశనిపాతంలా …

బ్రాడ్‌ బ్రాండ్‌ కంపెనీలకు రిలయన్స్‌ షాక్‌

జియో​ 4జీ మొబైల్‌ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీని కుదుపేసిన రిలయన్స్‌ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డీటీహెచ్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు …

త్వరలో రూ.500 నోట్లు

పెద్దనోట్ల రద్దుతో ఇప్పటిదాకా రూ.2వేల నోట్లనే బ్యాంకుల నుంచి తీసుకున్న ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ కొత్త రూ.500 నోట్లను డ్రా చేసుకోనున్నారు. ఢిల్లీ, ముంబై, భోపాల్‌లో …