జాతీయం

రూ.4500 నుంచి రూ.2000 తగ్గింపు

బ్యాంకుల్లో నగదు ఉపసంహరణ పరిమితిని రూ.4500 నుంచి రూ.2000 తగ్గిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌ తెలిపారు. మీడియాతో శక్తికాంతదాస్‌ మాట్లాడుతూ.. ఈ ఉపసంహరణ పరిమితి తగ్గింపు రేపటి …

పార్లమెంట్ సభలు ప్రారంభం

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం రెండో రోజు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహజన్రా, రాజ్యసభలో కురియన్ అధ్యక్ష …

జియో సరికొత్త ఆఫర్..!!

సాధ్యమైనంత త్వరగా పదికోట్ల మంది వినియోగదారులను జియో పరిథిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ… తాజాగా మరో బంపరాఫర్‌తో ముందుకొచ్చారు. కేవలం …

భారత్‌ కు రానున్న సర్తాజ్‌ అజీజ్‌

పాకిస్తాన్‌ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ భారత్‌లో పర్యటించనున్నారు. డిసెంబర్‌ నెలలో జరిగే హార్ట్‌ ఆఫ్‌ ఆసియా సదస్సులో పాల్గొనడానికి ఆయన వెళ్లనున్నారు. తన …

ఏటీఎంలో రాహుల్‌ గాంధీ

నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీపై వరుస విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షడు రాహుల్‌ గాంధీ బుధవారం మరోసారి ప్రజల ‘నోటు’ పాట్లను తెలుసుకున్నారు. తన దగ్గరున్న …

మమతా భారీ ర్యాలీ

 పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఇవాళ విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ …

రాహుల్‌పై పరువునష్టం దావా

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ రాహుల్‌పై పరువునష్టం దావా దాఖలు చేసింది. దీనిని …

ఎయిమ్స్ లో సుష్మా స్వరాజ్‌

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నానని, మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్స …

లోక్ సభ వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. మృతి చెందిన పార్లమెంటు మాజీ సభ్యులకు లోక్‌సభ నివాళులర్పించింది. సభ ప్రారంభం కాగానే సభ్యలంతా …

10 రూపాయల నాణేల పై పుకార్లు

కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రకరకాల వదంతులు వస్తున్నాయి. ఉప్పుకు కొరత ఏర్పడిందని యూపీ, హైదరాబాద్‌లో పుకార్లు రాగా, తాజాగా ఒడిశాలో 10 రూపాయల …