జాతీయం

ఎవరినీ వదిలిపెట్టేది లేదు

నల్లధనాన్ని వెలికి తీయడానికి మరిన్ని చర్యలుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా వెల్లడించారు. లెక్కల్లో చూపని డబ్బు ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసిన మోదీ, …

53వేల కోట్ల డబ్బు డిపాజిట్

ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, బ్యాంకులకు మాత్రం ఇదో శుభపరిణామమనే చెప్పాలి. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ …

లైనులో నిలబడ్డ రాహుల్..!!

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతుల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ …

పెద్ద స్కాం వేశారు – కేజ్రీవాల్

పెద్ద నోట్లు రద్దు చేయడం పెద్ద కుంభకోణమని, ఈ రద్దును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం …

కోలుకున్న జయలలిత

 గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్తప్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు. జయ శారీరకంగా, మానసికంగా …

పెట్రోల్‌ బంకుల బంద్

ముంబైలో నేటి అర్థరాత్రి 12 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకూ పెట్రోల్‌ బంకులను మూసివేస్తున్నట్లు పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ప్రకటించాయి.

‘బలమైన భారత్‌- బలమైన జపాన్‌’

21వ శతాబ్ధం ఆసియా దేశాలదేనని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ గురువారం వెళ్లారు. ఈ సందర్బంగా జరిగిన జపాన్‌-భారత్‌ వ్యాపారవేత్తల సమావేశంలో …

పెద్ద నోట్ల రద్దు సమంజసమే

నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారణ జరిపిన మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. పెద్ద నోట్ల రద్దు సమంజసమేనని, ప్రధాని నరేంద్రమోదీ సరైన నిర్ణయమే తీసుకున్నారని న్యాయస్థానం …

పాత నోట్లతో బకాయిలు తీర్చచ్చు

పాత 500, వెయ్యినోట్లున్న వారికి కేంద్ర ప్రభుత్వం పండుగలాంటి వార్తను అందించింది. ఈ నోట్లను ప్రభుత్వ బకాయిలు తీర్చేందుకు వాడుకోవచ్చు. కరెంట్ బిల్లులు, నీటి బిల్లులు, పన్నులు, …

రూ.20 కోట్లు పంచిపెట్టారు

రూ.500, 1000 నోట్ల రద్దుతో దేశంలోని బడాబాబులందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా బంగారుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ స్వామి రూ.20 …