జాతీయం

బెంగళూరు చేకున్న మంత్రి హరీష్‌రావు బృందం

మహారాష్ట్రతో జలవివాదాలను పరిష్కరించి అందరి మన్ననలు పొందిన కేసీఆర్ ప్రభుత్వం… కర్ణాటకతోనూ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఆర్టీఎస్ విషయంలో కర్ణాటకతో ఉన్న …

అప్పు తీర్చలేక తల్లీ కొడుకు ఆత్మహత్య

పంజాబ్‌ : చేసిన అప్పు తీర్చలేక తల్లీ కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్‌లోని జోధ్‌పూర్‌ గ్రామానికి చెందిన బల్జీత్ సింగ్‌ తన తల్లికి చెందిన రెండెకరాల పొలం …

రాజ్యసభలో విపక్షాల ఆందోళన

దిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనతో మంగళవారం రాజ్యసభ దద్ధరిల్లింది. జేఎన్‌యూ అంశంపై వామపక్షాలు, ఉత్తరాఖండ్‌ అంశంపై కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. కన్నయ్యకుమార్‌కు జరిమానా విధించటంపై వామపక్షాలతో …

ప్రమాణస్వీకారం చేసిన మేరీకోమ్, సుబ్రహ్మణ్య స్వామి…

న్యూదిల్లీ : మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, ఒలింపిక్‌ పతక విజేత మేరీకోమ్‌లు మంగళవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం కూడా మొత్తం …

తమిళనాడులో నామినేషన్లు వేసిన జయ, కరుణలు

పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైగో చెన్నై,ఏప్రిల్‌25 : తమిళనాడులో ఎన్నికల వేడి అందుకుంది. తాజా,మాజీ ముఖ్యమంత్రులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.  ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, …

సరిబేసిని ఉల్లంఘించిన ఎంపి పరేశ్‌ రావల్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌25 బీజేపీ ఎంపీ పరేష్‌ రావల్‌ సరి బేసీ నిబంధనను ఉల్లంఘించారు. సోమవారం  బేసీ సంఖ్య గల వాహనాన్ని ఉపయోగించాల్సి ఉండగా సరి సంఖ్య కారులో వచ్చి …

పార్లమెంట్‌ ఉభయసభల్లో ఉత్తరాఖండ్‌ ప్రకంపనలు

అది కాంగ్రెస్‌ అంతర్గ వ్యవహారమన్న రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌25 ఉత్తరాఖండ్‌ అంశాన్ని వెంటనే చర్చించాలని పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టింది. లోకసభ, రాజ్యసభలో  ఇదే అంశంపై దద్దరిల్లాయి. రెండో …

హడ్కో అవార్డును అందుకున్న మంత్రి కెటిఆర్‌

వెంకయ్య వ్యాఖ్యలే అభివృద్దికి నిదర్శనమన్న మంత్రి న్యూఢిల్లీ,ఏప్రిల్‌25 : సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలే నిరద్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ …

విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్‌ రద్దు

న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పాస్‌పోర్టును ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ …

అలీఘడ్ యూనివర్సిటీలో ఉద్రిక్త

ఉత్తరప్రదేశ్‌ : రాష్ట్రంలోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. గత అర్థరాత్రి ఓ ఎస్‌ఎంఎస్‌ విషయంలో విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. …