జాతీయం

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఈ నెల 28 న మరో ప్రయోగానికి సిద్ధం కానుంది. నావిగేషన్‌ పరీక్షల్లో చివరిదైన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించిన …

భార్యతో బలవంతపు శృంగారం నేరం?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: భార్యతో బలవంతం శృంగారాన్ని నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై చట్టం తీసుకువచ్చే విషయాన్ని చురుకుగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర మహిళా, …

రెండు రాష్ట్రాల్లో పరిపాలన భేష్ : గవర్నర్‌ నరసింహన్‌

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన బాగుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌, హోంశాఖ కార్యదర్శిని గవర్నర్‌ కలిశారు. …

గుజరాత్‌లో భారీగా భద్రత

టేళ్ల బంద్‌ పిలుపుతో అప్రమత్తమైన ప్రభుత్వం అహ్మదాబాద్‌,ఏప్రిల్‌18 :  పటేల్‌ వర్గీయులు గుజరాత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ …

ఈక్వెడార్‌లో 272కు చేరిన మృతులు

ముమ్మరంగా కొనసాగుతున్న సహాయకచర్యలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌18 : ఈక్వెడార్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 272కు చేరింది. సహాయక  కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.  …

ఉరుగ్వే వరదలకు ఏడుగురు మృతి

న్యూఢిల్లీ,ఏప్రిల్‌18 : దక్షిణ అమెరికాలోని ఉరుగ్వేలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో …

చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్‌

రియో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళగా రికార్డు హైదరాబాద్‌,ఏప్రిల్‌18  : జిమ్నాస్టిక్‌లో  దీపా కర్మాకర్‌ చరిత్ర సృష్టించింది. రియోలో జరిగే ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించిన …

లాభాల్లోప్రాంభమైన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌,ఏప్రిల్‌18 : స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నుంచి లాభాలతో  ప్రారంభమయ్యాయి.  70 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 20 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ …

హస్తినలో గవర్నర్ బిజీ బిజీ

 ఢిల్లీ : దేశ రాజధానిలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని ముఖ్య కార్యదర్శితో గవర్నర్ భేటీ కానున్నారు. …

రెండేళ్లుగా ‘నాపై 113 మంది అత్యాచారం చేశారు’

పుణె : పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చి.. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, తనపై గత రెండేళ్లుగా దాదాపు 113 మంది అత్యాచారం చేశారంటూ 16 ఏళ్ల బాలిక వాపోతోంది. మహారాష్ట్రలోని …