జాతీయం

నేడు, రేపు మార్కెట్లకు సెలవు

ముంబై : మూడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు నేడు, రేపు సెలవు దినాలుగా ప్రకటించాయి. నేడు(గురువారం) అంబేద్కర్ జయంతి, రేపు(శుక్రవారం) శ్రీరామనవమి పండుగ …

ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్‌ మృతి

న్యూదిల్లీ: మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్‌ జిల్లాలో జరిగిన ఎదరుకాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్‌ ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు రాష్ట్రీయ రైఫిల్స్‌, …

కశ్మీర్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

శ్రీనగర్‌: కశ్మీర్‌లో గురువారం పలుచోట్ల మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు. కుప్వారా, బారాముల్లా, బందిపొరా, గందేర్‌బల్‌ ప్రాంతాల్లో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సంఘ వ్యతిరేక …

రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ 125 వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ …

15 నుంచి ఢిల్లీలో రెండో దఫా సరి, బేసి

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరుకొన్న కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రెండో దఫా సరి,బేసి విధానాన్ని ఈ నెల 15 తిరిగి ప్రారంభించేందుకు …

కజిరంగా పార్క్‌లో విలియం దంపతుల సందడి

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం దంపతులు అస్సోంలోని కజిరంగా జాతీయ పార్క్‌ ను సందర్శించారు. ప్రిన్స్ దంపతులు కోసం పార్క్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓపెన్‌ …

దూసుకెళుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: భారతీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం భారీ లాభాలతో మార్కెట్‌ ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 393 పాయింట్లు లాభపడి …

పద్మవిభూషణ్‌ అందుకున్న రామోజీరావు

దిల్లీ: రామోజీ సంస్థల అధిపతి రామోజీరావు పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆయనకు పద్మవిభూషణ్‌ పురస్కారం అందజేశారు. …

లాతూరుకి 10లక్షల లీటర్ల నీళ్లిస్తాం: దిల్లీ సీఎం

దిల్లీ: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న లాతూరు మునుపెన్నడూ లేనంత తీవ్ర కరవుతో అల్లాడిపోతోంది. ప్రజలకు, పశువులకు గుక్కెడు తాగునీరు సైతం కరువైపోయింది. దీంతో సుమారు అయిదు …

మహిళా బైక్ రైడర్ పాలివల్ మృతి

మధ్యప్రదేశ్ : దేశంలో టాప్‌ మహిళా బైక్‌ రైడర్ వీను పాలివల్‌(44) మృతి చెందారు. తాను ఎంతగానో ప్రేమించే బైక్ రైడ్ చేస్తూనే పాలివల్ తుదిశ్వాస విడిచారు. …