జాతీయం

పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌ తన పిల్లలతో కలిసి సరదాగా ఆటో ఎక్కారు. హృతిక్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను …

భారత్‌ – మయన్మార్‌ సరిహద్దులో భూకంపం

ఢిల్లీ : భారత్‌ – మయన్మార్‌ సరిహద్దులో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.8 గా నమోదయింది. మణిపూర్‌ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో …

రక్షణ శాఖ అత్యున్నత స్థాయి భేటీ

న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఉగ్రవాదదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం …

నలుగురు ఉగ్రవాదుల హతం

ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: పంజాబ్‌లో మరో సారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుజామున పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సైనిక …

రాజ్‌భవన్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు

రాజ్ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. దర్భార్ హాల్ లో గవర్నర్ నరసింహన్ దంపతులను వందలాది మంది ప్రజలు కలుసుకున్నారు. డీజీపీ అనురాగ్‌ శర్మ …

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

 హైదరాబాద్‌: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి.. …

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల హతం

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదులు స్థానిక గుస్సు గ్రామంలో సంచరిస్తున్నారని వచ్చిన సమాచారం …

నేడే ఢిల్లీలో సరి, బేసి ట్రయల్‌ రన్‌

ఢిల్లీ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రవేశ పెట్టాలనుకుంటున్న సరి, బేసి విధానాన్ని ఇవాళ ట్రయల్‌ రన్‌ గా పరీక్షించనున్నారు. రేపటి నుంచి ఇది పూర్తి స్థాయిలో ఆమల్లోకి రానుంది. …

రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్‌, సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ఇవాళ్టితో ముగిసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 14రోజుల విడిది అనంతరం ప్రణబ్‌ముఖర్జీ గురువారం ఉదయం దిల్లీ బయలుదేరారు. హకింపేట …

‘అందరూ పాటిస్తేనే విజయవంతం’

ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు.. తమ ప్రభుత్వం ఎంతో ధైర్యంగా సరి, బేసి విధానాన్ని ప్రవేశ పెట్టిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీని పొల్యుషన్ …