జాతీయం

ఐదో వికెట్‌ కోల్పోయిన వెస్టీండీస్‌

ముంభై : భారత్‌ – వెస్టీండీస్‌ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టీండీస్‌ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది.

నాలుగో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

ముంబయి : భారత్‌, విండీస్‌ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్‌ నాలుగో వికెట్‌ కోల్సోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన విండీస్‌ 43 …

ప్రమాద సమయంలో బస్సు వేగం 140-150 కి.మీ

బెంగళూరు : కర్ణాటకలోని హవేరి సమీపంలో వోల్వో బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద …

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

ముంబయి : భారత్‌తో జరడుతున్న రెండో టెస్టు మొదటి ఇన్సింగ్స్‌లో వెస్టిండీస్‌ మూడో వికెట్‌ కోల్సోయింది. 97 పరుగుల వద్ద పావెల్‌ (48) ఓజా బౌలింగ్‌లో ధావస్‌కు …

మొహర్రం సందర్బంగా రేపు స్టాక్‌ మార్కెట్లకు సెలవు

ముంబై : మొహర్రం సందర్బంగా ఈనెల 15 నబాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌తో పాటు నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌లను మూసివేసి ఉంచనున్నారు.గతంలో గురువారం మొహర్రం ఉంటుందని భావించిన స్టాక్‌మార్కెట్లు 14న …

కర్నాటకలో ఘోర బస్సు ప్రమాదం :ఏడుగురు సజీవ దహనం

బెంగళూర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన మరువక ముందే కార్నటకలో ఘోరబస్సు ప్రమాదం జరిగింది. బెంగళూర్‌ నుంచి ముంబై వెళుతున్న నేషనల్‌ ట్రావెల్స్‌కు చెందిన …

ట్రక్కు-కారు ఢీ ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా బ్యహారిలో ట్రక్కు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో టీ ఎన్జీవోల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్జీవోలు సమావేశమయ్యారు. సమావేశంలో విభజనపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

అఖిలపక్ష సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో విభజనపై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.ఇవాళ రాష్ట్రానికి చెందిన ఐదు రాజకీయ పార్టీలతో మంత్రుల బృందం చర్చలు జరిపనుంది

సీబీఐపై ఆరోపణలు నిరాధారం : కేంద్రమంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : సీబీఐపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. సీబీఐ అత్యున్నత సంస్థ…. దానిని రాజకీయల్లోకి లాగద్దని కోరారు. సీబీఐ …