ఐదో వికెట్ కోల్పోయిన వెస్టీండీస్
ముంభై : భారత్ – వెస్టీండీస్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో వెస్టీండీస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది.
ముంభై : భారత్ – వెస్టీండీస్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో వెస్టీండీస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా బ్యహారిలో ట్రక్కు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్రెడ్డితో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్జీవోలు సమావేశమయ్యారు. సమావేశంలో విభజనపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ : పార్లమెంట్లోని నార్త్బ్లాక్లో విభజనపై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.ఇవాళ రాష్ట్రానికి చెందిన ఐదు రాజకీయ పార్టీలతో మంత్రుల బృందం చర్చలు జరిపనుంది