జాతీయం

జైపాల్‌రెడ్డితో సమావేశమైన టీ. కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. రేపు జీవోఎం ఎదుట స్రస్తావించాల్సిన అంశాలపై ఈ …

బంగాళాఖాతంలో కేంద్రీకృతమూన వాయుగండం

తమిళనాడు : నాగపట్నానికి తూర్పు దిశగా 75 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. సాయంత్రానికి నాగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటనుంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులోని …

జైపాల్‌రెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో రాజకీయాలతో పాటు జీవోఎంకు వినిపించాల్సిన అంశాలపై చర్చించినట్లు …

మిత్రులు అండగా నిలిచారు.సచిన్‌

ముంబాయి : ఎన్నో విషయాల్లో మిత్రులు అండగా నిలిచారని సచిన్‌ అన్నారు. వాంఖడే స్టేడియంలో సచిన్‌ మాట్లాడుతూ.. కుంబ్లే గంగూలీ, అక్ష్మణ్‌, ద్రవిడ్‌ తన క్రికెట్‌ కుటుంబని …

విభజనపై మావైఖరి మారదు : సీపీఐ

ఢిల్లీ : రాష్ట్రవిభజనపై తమ పార్టీ వైఖరిలో పునరాలోచన లేదని వ్యాపారవేత్త, వైఎస్‌ఆర్‌ఎస్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు సీబీఐ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి …

సీపీఐ నేత సురవరంతో జగన్‌ భేటీ

న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ ,జగన్మోహన్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కోరినట్లు సమాచార

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : వరుసగా ఏడు రోజులు నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. కీలక వడ్డీరేట్లు పెంపుపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న తరుణంలో …

అరుణ్‌జైట్లీ కాల్‌ డేటా కేసులో ఆరుగురికి కస్టడీ

ఢిల్లీ : భాజపా నేత అరుణ్‌జైట్లీ కాల్‌ డేటా కేసులో ఆరుగురికి న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

182 పరుగుల వద్ద వెస్టిండీస్‌ ఆలౌట్‌

ముంబయి : భారత స్పిన్నర్లు చెలరేగారు. వెస్టిండీస్‌ జట్టును మట్టి కరిపించారు. భారత్‌ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ జట్టు 182 …

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌

ముంబయి : భారత్‌ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ జట్టు వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 172 పురుగుల వద్ద బెస్టు …