జాతీయం

హస్తిన చేరుకున్న ఆయా పార్టీల నేతలు

న్యూఢిల్లీ : విభజనపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు హస్తిన చేరుకున్నారు. ఇవాళ ఐదు రాజకీయ పార్టీలతో మ్తంతుల …

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ : ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న నారాయణపూర్‌జిల్లా టులెంగాలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య అరగంటసేపు కాల్పులు కొనసాగాయి.

పడవ బోల్తా : 50 మంది గల్లంతు

బీహార్‌: సీతామఢి జిల్లా బైర్గానియాలో అదుపుతప్పి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5ంమంది గల్లంతయ్యారు. పడవలో 100మంది ప్రయాణికులు ప్రయాణిస్నున్నారని అధికారలు అంచనా వేశారు. గల్లంతైన …

గడువుకు ముందే తెలంగాణ బిల్లు : షిండే

న్యూఢిల్లీ : గడువుకు ముందే తెలంగాణ బిల్లు వస్లుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. …

‘రాజీనామాల అంశం ప్రస్తావనకు రాలేదు’

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో జరిగిన భేటీలో తమ రాజీనామాల అంశం ప్రస్తావనకు రాలేదని కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం ఆమె …

నార్త్‌బ్లాక్‌ వద్ద తెలంగాణ ఎన్జీవోల ధర్నా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో జీవోఎం సభ్యులు ఆయా శాఖల అధికారులతో కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నార్త్‌బ్లాక్‌ వద్ద తెలంగాణ ఎన్జీవోలు ధర్నాకు దిగారు. …

జైరాం రమేష్‌తో ముగిసిన జలవనరులశాఖ అధికారుల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో కేంద్ర జలవనరుల శాఖ అధికారల సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు జలవనరుల పంపిణీ, నిర్వహణ వినియోగంపై …

ముజఫర్‌నగర్‌ జిల్లాలో యువతిపై అత్యాచారం

ముజఫర్‌నగర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా జోలి గ్రామంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఎస్సీ కుటుంబానికి చెందిన యువతి నీళ్లకోసం కుళాయి వద్దకు వెళ్తుండగా ఓ …

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తేదీలు ఖారరు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబరు 5నుంచి 20వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

ముగ్గుర్ని కాల్చి చంపిన మావోయిస్టులు

బీహార్‌ : బీహర్‌లోని గయ జిల్లా మోహన్‌పూర్‌లో ముగ్గురు గ్రామస్థులను మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో గయ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు …