జాతీయం
జమ్మూకాశ్మీర్లో దాడులపై లష్కర్ హస్తం ఉంది.: పోలీసులు
జమ్ముకాశ్మీర్ : నిన్న శ్రీనగర్లో భద్రతాదళాలపై జరిగిన దాడిలో ఉగ్రవాద సంస్థ లష్కర్తోయిబా హస్తం ఉందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
కూలిన ఎయిర్ఫోర్స్ మిగ్ -29 విమానం
గుజరాత్ : జామ్నగర్లోని జివాపర్ వద్ద ఎయిర్ఫోర్స్ మిగ్ – 29 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
ప్రధాని లంక పర్యటనపై డీఎంకే అభ్యంతరం
చెన్నై : ప్రధాని మన్మోహన్సింగ్ శ్రీలంక పర్యటనపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని లంక పర్యటనకు వెళ్తే మద్దతుపై పునరాలోచిస్తామని డీఎంకే చెప్పింది.
ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించలేదని తెలిపారు.
తాజావార్తలు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- మరిన్ని వార్తలు