జాతీయం

పండుగకు పిలిచి మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కామాంధులు

ముంబయి : ముంబయి శివార్లలోని గోరెగావ్‌లో నలుగురు యువకులు తమకు తెలిసిన ఒక మైనర్‌ బాలికను దీపావళి వేడుకల పేరుతో ఆహ్వానించి అత్యాచారం చేశారు.పరిచితులైన వారు కావడంతో …

కేంద్రంలో ముదురుతున్న ‘చోగమ్‌’ వివాదం

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలో చోగమ్‌ వివాదం ముదురుతుంది. కొలంబోలో15 నుంచి 17 వరకు జరిగే కామన్‌వెల్త్‌ దేశాధినేతల సమావేశానికి భారత్‌ తరపున ప్రధాని వెళ్తే పరిస్థితులు …

పంజాబ్‌లో మోడీ ర్యాలీకి ముప్పు : ఐబీ

న్యూఢిల్లీ : పంజాబ్‌లో బీజేపీ ప్రచార రథసారధి నరేంద్రమోడీ నిర్వహించనున్న ర్యాలీకి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర …

పోలీసులకు -మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ : రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా పీడియా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.కాల్పులు …

అండమాన్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

పోర్ట్‌బ్లెయిర్‌ : అండమాన్‌ దీవుల్లో ఆదివారం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.8 ఉన్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం …

ముజఫర్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌లో ఉద్రిక్తత కొనసాగుతుంది.ముజఫర్‌నగర్‌లోని మహ్మదాపూర్‌ రాయిసింగ్‌ గ్రామంలో గత నెల 30న చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు మృతిచెందారు.దీంతో ఈప్రాంతంలో పారామిలిటరీబలగాలు పోలీసులు భారీగా …

ఎల్‌టీసీ కుంభకోణంలో సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ : ఎల్‌టీసీ కుంభకోణంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. బీహార్‌ ,ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ సోదాలు చేపట్టింది., ఎల్‌టీసీ కుంభకోణం …

రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్‌ నోటీస్‌

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్‌ నోటీస్‌ జారీ చేసింది. బీజేపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ముజఫర్‌నగర్‌లో ఐఎస్‌ఐ తీవ్రవాదాన్ని పెంచుతుందన్న …

తిరస్కరణ ఓటు గుర్తు సిద్దం

న్యూఢిల్లీ : ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తిరస్కరణ ఓటు ప్రవేశపెట్టబోతున్న భారత ఎన్నికల కమిషన్‌ అందుకు సంబంధించిన గుర్తును సిద్దం చేసింది. ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం) లో దీర్ఘచతురస్రాకారంలో …

పాట్నా పేలుళ్ల కేసు నిందితుడు మృతి

బీహార్‌ : పాట్నాలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా బావిస్తున్న తారిఖ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాట్నా రైల్వేస్టేషన్‌లో బాంబులు అమర్చుతుండగా …