జాతీయం

మోడీ ర్యాలీకి అనుమతి మంజూరు

ఉత్తరప్రదేశ్‌ : భాజపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ రేపు ఉత్తర ప్రదేశ్‌లోని భరూచ్‌లో నిర్వహించనున్న ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది.

మొయిలీతో ముగిసిన కేంద్ర మంత్రుల భేటీ

న్యూఢిల్లీ : పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల …

యూపీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఢిల్లీ విద్యార్థినిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేడు జీవోఎం మూడో సమావేశం

ఢిల్లీ : ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ మూడో సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన నివేదికలు ,రాజకీయ పార్టీల అభిప్రాయాలను …

మణిపూర్‌లో బాంబు పేలుడు : ఒకరి మృతి

మణిపూర్‌ : మణిపూర్‌లోని తాబల్‌ జిల్లాలో బాంబు పేలింది.ఈ ఘటనలో ఒకు మృతి చెందగా ,ఆరుగురికి గాయాలయ్యాయి,

వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ

ముంబయి : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను పెంచింది. బేస్‌ రేటును 0.2 నుంచి 1.0 శాతం మేర పెంచింది. గృహ,వాహన రుణాలు రేట్లు పెరగనున్నాయి.

ఈడీ ఎదుట హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసు వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈడీ ( ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ఎదుట విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈడీ అప్పిలేట్‌ ఆథారిటీలో అరబిందో సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌పై …

అసోంలో భూకంపం .5.5గా నమోదు

అసోం : అసోంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5 నమోదైంది. భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు.

భారత్‌కు రానున్న సీమాంధ్ర బడులు

ముంబయి : బ్రిటన్‌లోని ప్రముఖ పాఠశాలలు మన దేశానికి రానున్నాయి,.. భారతీయ ఉన్నత పాఠశాలలు విద్యార్థులను చేర్చుకునేందుకు ఇవి సిద్దమవుతున్నాయి. ఉపకారవేతనాలు ఇస్తామనడమే కాకుండా అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో …

చిన్న రాష్ట్రాలకు అనుకూలం : ఎన్పీపీ

న్యూఢిల్లీ : చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని ఎన్సీపీ తెలిపింది. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ నేత తారీఖ్‌ అన్వర్‌ విలేరులతో మాట్లాడారు. చిన్న రాష్ట్రాలకు …