మోడీ ర్యాలీకి అనుమతి మంజూరు
ఉత్తరప్రదేశ్ : భాజపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ రేపు ఉత్తర ప్రదేశ్లోని భరూచ్లో నిర్వహించనున్న ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది.
ఉత్తరప్రదేశ్ : భాజపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ రేపు ఉత్తర ప్రదేశ్లోని భరూచ్లో నిర్వహించనున్న ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది.
లక్నో : ఉత్తరప్రదేశ్లోని మధురలో ఢిల్లీ విద్యార్థినిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మణిపూర్ : మణిపూర్లోని తాబల్ జిల్లాలో బాంబు పేలింది.ఈ ఘటనలో ఒకు మృతి చెందగా ,ఆరుగురికి గాయాలయ్యాయి,
ముంబయి : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను పెంచింది. బేస్ రేటును 0.2 నుంచి 1.0 శాతం మేర పెంచింది. గృహ,వాహన రుణాలు రేట్లు పెరగనున్నాయి.
అసోం : అసోంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 నమోదైంది. భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు.