బీజేపీకి నోటీసులిచ్చిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ : భారతీయ జనతాపార్టీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. రాంజెఠ్మలానీ బహిష్కరణపై బీజేపీని కోర్టు వివరణ కోరింది.
ఢిల్లీ : భారతీయ జనతాపార్టీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. రాంజెఠ్మలానీ బహిష్కరణపై బీజేపీని కోర్టు వివరణ కోరింది.
ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేంద్రహోంమంత్రి సుశీల్కుమార్ షిండే భేటీ అయ్యారు. వీరి భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.