జాతీయం

సచిన్‌ కాంగ్రెస్‌కు ప్రచారం చేయడు : రాజీవ్‌ శుక్లా

కాన్పుర్‌ న్యూయార్క్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేయనున్నాడని వచ్చిన వార్తలను …

ర్యాంకింగ్స్‌లో నాదల్‌, సెరెనా టాప్‌

న్యూయార్క్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఏటీపీ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో నాదల్‌ 11,760 పాయింట్లతో …

దావూద్‌ కార్లు ఇస్తానన్నాడు – వెంగ్‌సర్కార్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : భారత మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత జట్టు …

పాట్నా బాంబు పేలుళ్లలో 5కి చేరిన మృతుల సంఖ్య

పాట్నా : పాట్నాలో ఈరోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల సంఘటనలో మృతుల సంఖ్య 5కి చేరింది. రైల్వే స్టేషన్లో మొదటి నాటు బాంబు పేలినప్పుడు ఒకు …

పేలుళ్లతో దద్దరిళ్లిన పాట్నా : ఒకరి మృతి

బీహార్‌ : బీహార్‌ రాజధాని పాట్నా వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు గంటల వ్యవధిలో ఏడు చోట్ల నాటుబాంబులు పేలడంతో ఒకు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. …

మోడీ సభాస్థలికి సమీపంలో పేలిన బాంబు ఉలిక్కి పడ్డ ప్రజలు

బీహార్‌ : పాట్నాలో మోడీ హుంకార్‌ సభాస్థలికి సమీపంలో బాంబు పేలుడు జరిగిన సంఘటన చోటుచేసుకుంది. మరికొన్ని పేలుళ్లు జరగొచ్చని పాట్నా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. …

ఆశారాంబాపు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

జోథ్‌పూర్‌ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాంబాపూ కస్టడీని జోథ్‌పూర్‌ కోర్టు పొడిగించింది. ఆశారాం కస్టడీని నవంబర్‌ 6 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

ముంబాయి. : స్టాక్‌ మార్కెట్లు ఈ ఉదయం లాబాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 212 పాయింట్ల లాభంతో ,నిప్టీ 59 పాయింట్ల లాభంతో అమ్ముడవుతుంది.

చైనా నుంచి ఉల్లి దిగుమతి చేస్తాం : పవార్‌

న్యూఢిల్లీ : ధరలను తగ్గించేందుకు చైనా నుంచి ఉల్లి దిగుమతి చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ తెలిపారు. రెండు మూడు వారాల్లో ఉల్లి ధరలు దిగిరానున్నట్లు …

ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్ధిగా హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది.ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్ధన్‌ పేరును పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారికంగా ప్రకటించారు.