జాతీయం

వేలానికి గాంధీ చరఖా

న్యూఢిల్లీ : స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో ఎరవాడ జైల్లో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ ఉపయోగించిన చరఖా(రాట్నం) ను ఇంగ్లాండ్‌లో నవంబర్‌ 5న వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీ ఈ …

కాశ్మీర్‌పై మరో దేశం జోక్యం అనవసరం : కేంద్రమంత్రి షిండే

న్యూఢిల్లీ :కాశ్మీర్‌ విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడాన్ని తాము స్వాగతించమని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పష్టం చేశారు. కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని పాక్‌ ప్రధాని …

షిల్లాంగ్‌లో రాష్ట్రపతి పర్యటన : భద్ర కట్టుదిట్టం

షిల్లాంగ్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపటి నుంచి రెండు రోజుల పాటు షిల్లాంగ్‌లో పర్యటించనున్న నేపధ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. షిల్లాంగ్‌లో మిలిటెంట్లు 36 గంటలపాటు …

శివరాజ్‌ అవ్‌ ను నిలిపివేయాలి : కాంగ్రెస్‌

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపధ్యంలో శివరాజ్‌ ఆవ్‌ ను నిలిపివేయాలని మద్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మద్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ …

నరేంద్ర మోడీ పాలనలో పేదరికం తాండవిస్తోంది : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి,బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి మండిపడ్డారు. మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాత గుజరాత్‌లో …

నేటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రష్యా,చైనాల్లో ఐదు రోజుల అధికార పర్యటన ఈరోజు బయలుదేరనున్నారు. ఈ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడం ,రక్షణ,అంతరిక్ష, ఇందన ,వాణిజ్య …

ప్రధాని శ్రీలంక పర్యటనపై అస్పష్టత

న్యూఢిల్లీ : వచ్చే నెల శ్రీలంకలో జరుగనున్న కామన్‌వెల్త్‌ దేశాధినేతల సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పాల్గొంటారా ? లేదా ? అన్న దానిపై కేంద్రప్రభుత్వం ఇప్పటికీ ఒక …

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి : భారత మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్‌లో భారీ లాభాలు నమోదు చేశాయి. బ్యాంకింగ్‌ ,మెటల్‌ స్టాక్స్‌ లాభాల బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్‌ మూడేళ్ల గరిష్టస్థాయికి చేరుకోవడం …

ప్రాణం తీసిన కల్తిసారా : తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ : కల్తీ సారా తాగి 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అజంగఢ్‌ ముబారక్‌పురాలో చోటు చేసుకుంది. మరో 24 మంది తీవ్ర అస్వస్థతకు …

బాబు దీక్షకు అనుమతి లేదు : ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌

న్యూఢిల్లీ :ఏపా భవన్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నాడని సెంట్రల్‌ హోం ,సెక్రెటరీ, ఢిల్లీ కమిషనర్‌ ,ఈసీకి ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ …