జాతీయం

షిండేతో ముగిసిన గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభధ్రతలు, తదితర అంశాలపై వీరి మధ్య చర్చ …

ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఢిల్లీ ,రాజస్థాన్‌ ,మద్యప్రదేశ్‌ ,ఛత్తీస్‌గడ్‌ , మిజోరం ,రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార …

జైత్రయాత్రకు దిగ్విజయ్‌ను ఆహ్వానించా :మంత్రి డీకే అరుణ

న్యూఢిల్లీ : ఈ నెల 29న గద్వాలలో నిర్వహించబోయే కాంగ్రెస్‌ జైత్రయాత్ర సభకు దిగ్విజయ్‌సింగ్‌ను ఆహ్వానించామని మంత్రి డీకే అరుణ తెలిపారు. దిగ్విజయ్‌సింగ్‌తో డీకే అరుణ సమావేశం …

ఇద్దరు లోక్‌సభ సభ్యులపై అనర్హత వేటు

న్యూఢిల్లీ : ఇద్దరు లోక్‌సభ సభ్యులపై అనర్హత వేటు పడింది. అనర్హత వేటు పడిన వారిలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జేడీయూ ఎంపీ జగదీశ్‌ శర్మపై అనర్హత …

దిగ్విజయ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితులతో పాటు తెలంగాణ …

సాంబ సెక్టారుకు చేరుకున్న హోం మంత్రి షిండే

శ్రీనగర్‌ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ వరుసగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఇవాళ భారత సరిహద్దులోని …

రాష్ట్ర విభజనపై పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న లగడపాటి

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వెనక్కి తీసుకున్నారు.రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ లగడపాటి రాజగోపాల్‌ ఢిల్లీ హైకోర్టులో …

నేడు జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న షిండే

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఇవాళ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ …

నేడు వెలువడనున్న విప్రో ఫలితాలు

బెంగళూర్‌ :ఐటీ వ్యాపారం మినహా ఇతర వ్యాపార విభాగాలను విభజిచడమే కాక ఐటీ ఉద్యోగుల వేతనాలు 6-8శాతం పెంచినప్పటికి రెండో త్రైమాసికానికి విప్రో మెరుగైన ఫలితాలను ప్రకటించే …

ఆర్‌.ఎస్‌ పురా సెక్టార్‌లో సైన్యం కాల్పులు

జమ్మూకాశ్మీర్‌ : పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆర్‌.ఎస్‌.పురా సెక్టార్‌లోని అబ్దులియాన్‌ ప్రాంతంలో పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్‌ కాల్పులకు భారత …