జాతీయం

ఢిల్లీలో భవనం కూలిలో ఘటనలో ఒకరి మృతదేహం లభ్యం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని బారా హిందూరావ్‌ ప్రాంతంలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో ఒకరి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు. శిధిలాల కింద చిక్కుకున్న మరో …

ఢిల్లీలో కుప్పకూలిన భవనం : ఐదుగురికి గాయాలు

ఢిల్లీ : నార్త్‌ ఢిల్లీ ఆజాద్‌ మార్కెట్‌ సమీపంలోని బారా హిందురావ్‌ ప్రాంతంలో మూడు అతస్ధుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూరావ్‌ …

ప్రధానితో భేటీ కానున్న షిండే

ఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే బేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ బేటీలో ఆంధ్రప్రదేశ్‌ …

సమైక్యాంధ్ర కోసం టీడీపీ ,వైసీపీలు చేస్తున్న దీక్షలు దొంగ దీక్షలు : దిగ్విజయ్‌ సింగ్‌

ఢిల్లీ : హైదరాబాద్‌లో జగన్‌, ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న దీక్షలు దొంగ దీక్షలు అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. టీడీపీ, …

సుప్రీంకోర్టులో దినేష్‌రెడ్డికి చుక్కెదురు

ఢిల్లీ : మాజీ డీజీపీ దినేష్‌రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దినేష్‌రెడ్డి తన డీజీపీ పదవికాలం పొడిగించాలని వేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు కొట్టివేసింది.

లోక్‌సభ ఎన్నికల తర్వాత తృతీయ ప్రంట్‌ ఏర్పాటు : ములాయం సింగ్‌

న్యూఢిల్లీ : 2014 ఎన్నికలు జరుగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత తృతీయ కూటమి ఏర్పడుతుందని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : సోమవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్సీ సెన్సెక్స్‌ అరంభంలో 202 పాయింట్లు కోల్పోయి 19,713 వద్ద ట్రేడ్‌ అవుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిఫ్టీ …

వివాదాస్పదా ఆధ్మాత్మిగురువు ఆశారాం పై లైంగిక వేధింపుల కేసు

సూరత్‌ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయిపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ …

చొరబాట్లకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూకాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కెరాన్‌ సెక్టార్‌లో చొరబాట్లకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. దీంతో కెరాన్‌ సెక్టార్‌ భారత సైన్యం గస్తీని పెంచింది.

నేటి నుంచి ఐదు కిలోల సిలిండర్‌లు

బెంగళూరు : సబ్సిడీ లేకుండా ఐదు కిలోల చిన్న వంటగ్యాస్‌ సిలిండర్‌ల పంపిణీ పథకాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి విరప్పమొయిలీ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తారు. …