సిక్కింలో స్వల్ప భూకంపం : రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు
సిక్కిం : సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు ,కళాశాలలను యాజమాన్యం మూసివేసింది.
సిక్కిం : సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు ,కళాశాలలను యాజమాన్యం మూసివేసింది.
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు సమావేశం కానుంది. టేబుల్ అజెండా రూపంలో కేబిట్ ముందుకు తెలంగాణ నోట్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
ఢిల్లీ : ప్రధాని మన్మోహన్సింగ్ ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. వివాదాస్పద ఆర్డినెన్స్పై ఆర్టినెన్స్పై రాష్ట్రపతితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో వివాదాస్పద ఆర్డినెన్స్పై ప్రధానంగా చర్చ జరగనుంది.
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్సింగ్తో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. వివాదాస్పద ఆర్డినెన్స్ వ్యవహారంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.