జాతీయం

సిక్కింలో స్వల్ప భూకంపం : రిక్టర్‌ స్కేల్‌పై 5.0గా నమోదు

సిక్కిం : సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు ,కళాశాలలను యాజమాన్యం మూసివేసింది.

ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసులకు గాయాలు

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాపడ్డారు. అహ్మద్‌నగర్‌లోని సోరా ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మద్య కాల్పులు జరిగాయి. …

తెలంగాణ ఏర్పాటుపై దూకుడు పెంచిన కేంద్రం

ఢిల్లీ :కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై తీవ్రతరం చేసింది. దీనికి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినేట్‌ బేటీ కానుంది. ఈ భేటిలో …

అసోంలో ఘోర రోడ్డుప్రమాదం : 28మంది దుర్మరణం

అసోం : అసోం రాష్ట్రంలోని బర్పెట జిల్లాలో లారీ ,బస్సు డీకోన్న సంఘటనలో 28మంది దుర్మరణం చెందారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి …

ఇవాళ సాయంత్రం సమావేశనం కానున్న కేంద్ర మంత్రివర్గం

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు సమావేశం కానుంది. టేబుల్‌ అజెండా రూపంలో కేబిట్‌ ముందుకు తెలంగాణ నోట్‌ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

పోరాడితే విజయం తప్పక దక్కుతుంది : యువరాజ్‌

కోల్‌కతా : కేన్సర్‌ వ్యాధికి నివారణ లేదన్నది అపోహ మాత్రమేనని , ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోంటే పూర్తిగా నయమవుతుందని బాలీవుడ్‌ నటీ మనీషకోయిరాల ,టీమీండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ …

త్వరలో పెట్రోల్‌ బంకుల్లో గ్యాస్‌ సిలిండర్లు లభ్యం

న్యూఢిల్లీ : త్వరలో పెట్రోల్‌ బంకుల్కో ఐదు కిలోల గ్యాస్‌ సిలెండర్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు జరుపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల …

రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. వివాదాస్పద ఆర్డినెన్స్‌పై ఆర్టినెన్స్‌పై రాష్ట్రపతితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో వివాదాస్పద ఆర్డినెన్స్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది.

ప్రధాని మన్మోహన్‌తో రాహుల్‌ భేటి

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. వివాదాస్పద ఆర్డినెన్స్‌ వ్యవహారంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.