జాతీయం

చాంపియన్స్‌ లీగ్‌లో నేడు జరిగే మ్యాచ్‌లు

ముంబై : నేటి సెమీఫైనల్‌ ముంబైతో ట్రినిటాడ్‌ మ్యాచ్‌ జరుగనుంది.రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. స్టార్‌ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

మోగిన ఎన్నికల నగారా : ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ ,మిజోరంలలో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ …

రాష్ట్ర విభజనపై కేబినెట్‌ కమిటీ నియామకం

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రలో తలెత్తే అంశాలను …

తెలంగాణపై నిర్ణయం తేలికైనది కాదు : అప్జల్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై నిర్ణయం తేలికైనది కాదని.. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మిలీమ్‌ అప్జల్‌ పేర్కొన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ …

కాశ్మీర్‌లో ఇద్దరు తీవ్రవాదుల హతం

శ్రీనగర్‌ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సమీపంలో భారత్‌లోకి అక్రమంగా చోరబడుతున్న ఇద్దరు తీవ్రవాదులకు భారత్‌ ఆర్మీ దళాలు కాల్చి చంపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శుక్రవారం …

విభజన తర్వాత నక్సల్స్‌ సమస్య తలెత్తే ప్రసక్తే లేదు : హోం మంత్రి షిండే

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఇరు ప్రాంతాల్లో నక్సల్స్‌ సమస్య తలెత్తదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో …

దేశంలో ఇండియన్‌ ముజాహిదీన్‌ మరిన్ని దాడులు

న్యూఢిల్లీ : దేశంలో శాంతి భద్రతలను ప్రశ్నించే విధంగా తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ 28 రాష్ట్రాలు …

ఢిల్లీలో మహిళపై సామూహిక అత్యాచారం: నిందితులకు సహకరించిన భర్త

న్యూఢిల్లీ : జీవితాంతం తోడుండాల్సి భర్తే కాలయముడిగా మారాడు. డబ్బుల కోసం కట్టుకున్న భార్యపై అత్యాచారం చేయించాడు. స్నేహితుల నుంచి డబ్బులు అప్పు తీసుకున్న ఓ మృగపు …

తెలంగాణ నోట్‌పై సంతకం చేసిన షిండే

న్యూఢిల్లీ : తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో తెలంగాణ అంశంపై కేంద్ర హోం శాఖ తయారు చేసిన నోట్‌పై ఆశాఖ …

తెలంగాణ నోట్‌ సిద్దం : కేంద్రమంత్రి షిండే

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేబినేట్‌ నోట్‌ రెడి అయిందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అధికారికంగా స్పష్టం చేశారు.అయితే ఇంకా నోట్‌పై తాను సంతకం …