జాతీయం

రాహుల్‌ నాయకత్వంలో పనిచేయడానికి నాకేలాంటి అభ్యంతరం లేదు : ప్రధాని మన్మోహన్‌

ఢిల్లీ :బొగ్గు స్కాం ఫైళ్ల మాయంపై పార్లమెంట్‌లో దాచడానికి ఏం లేదని ,తన జీవితం తెరచిన పుస్తకమని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు.2014 సాదారణ ఎన్నికల తర్వాత …

ఏపిలో పరిస్థితులను చక్కబెడతాం : కేంద్రమంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : ఆంద్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్ధితులను తాము అర్ధం చేసుకొగలమని కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ఆంద్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్ధితిని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం కృషి …

నటి సింధూమీనన్‌ ఆత్మహత్యాయత్నం

చెన్నై :వర్తమాన నటి సింధూమీనన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకోబోయారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్‌ …

జగన్నాథ స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి

ఒడిశా:భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం ఫూరీ జనన్నాథ స్వామిని దర్శించుకున్నారు. భువనేశ్వర్‌కు 55 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయానికి ఆయన ఉదయం ఏడుగంటలకల్లా చేరుకున్నారు. …

జమ్మూకాశ్మిర్‌లో కాల్పులు :ముగ్గురి మృతి

షోపియాన్‌ : జమ్మూకాశ్మీర్‌ జిల్లాలోని షోపియాన్‌ పట్టణంలోని శనివారం పారామిలిటరి క్యాంపుపై సాయుధ మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ రోజు సాయంత్రం జుబిన్‌ మెహత కచేరికి వ్యతిరేకంగా …

తెలంగాణ బంద్‌కు మద్దతుగా బెంగళూర్‌లో టీఐఏ ర్యాలీ

బెంగళూరు: తెలంగాణ బంద్‌కు మద్దతుగా తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు సందీప్‌కుమార్‌ మక్తాల పిలుపు మేరకు బెంగళూర్‌లో ఐటీ విభాగం బైక్‌ ర్యాలీ నిర్వహించింది.

తెలంగాణ బంద్‌కు మద్దతుగా ముంబైలో ర్యాలీ

హైదరాబాద్‌ : తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు నిర్వహించే బంద్‌కు మద్దతుగా ముంబై జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించింది.

ఈవాళ సాయంత్రం హోంమంత్రి షిండే మీడియా సమావేశం

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మాసాంతం సమీక్షపై ఈరోజు సాయంత్రం 4గంటలకు హోంశాఖ మంత్రి షిండే మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ప్రధానిగా మోడీకే సీఈవోల ఓటు

ఢిల్లీ : కార్పొరేట్‌ ,వ్యాపార సంస్థల అధిపతుల్లో నాలుగింట మూడొంతుల మంది ప్రధానిగా రాహుల్‌ గాంధీకన్నా మోడీ వైపే మొగ్గుచూపుతున్నారని తాజా ఒపీనియల్‌ పోల్‌ పేర్కొంది. ప్రస్తుత …

రేపటి సభ గురించి ఎవరూ ఆవేశాలకు లోను కావద్దు : జానారెడ్డి

ఢిల్లీ :రేపటి ఏపీఎన్జీవోల సభ గురించి ఎవరూ ఆవేశాలకు లోను కావద్దని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి సభను …