జాతీయం

ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌ జిల్లావాసి మృతి

బడిశా : ఒడిశా రాష్ట్రంలోని మల్కజ్‌గిరి జిల్లా పోడియా పీఎస్‌ పరిధిలోని కొత్త మసీదు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది …

రేపు అగ్ని – 5పరీక్ష

బాలాసోర్‌ : అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాతర క్షిపణి అగ్ని – 5ను మరోసారి పరీక్షించేందుకు భారత్‌ సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్టే సాగి, వాతావరణం అనుకూలిస్తే రేపు …

నేడు,రేపు బ్యాంకులు పనిచేస్తాయ్‌

ముంబయి : ఈ రోజు రేపు బ్యాంకు శాఖలు పూర్తిస్థాయిలో పనిచేసాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. ఆదాయ, కార్పోరేట్‌ పన్నుల ముందస్తు పన్ను వసూళ్ల కోసం ఈ …

తెలంగాణ ఏర్పాటు కోసం హోంమంత్రిత్వ శాఖ నోట్‌ పూర్తి

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హోం మంత్రిత్వ శాఖ నోట్‌ తయారుచేసినట్లు పీటీఐ పేర్కొంది.అమెరికా నుంచి సోనియా వచ్చిన తర్వాత నోట్‌ క్యాబినేట్‌ ముందుకు …

బలవంతపు భూసేకరణతోనే నక్సలిజం :జైరాం రమేష్‌

న్యూఢిల్లీ : దేశంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణతోనే నక్సలిజం వ్యాపిస్తోందని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కంపెనీలు జరుపుతున్న భూసేకరణ వివాదస్పదమవుతుందని …

ముజఫర్‌నగర్‌ అల్లర్లలో 14కు చేరిన మృతులు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకున్న అల్లర్లలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం రెండు వర్గాల మద్య ఘర్షణలో తొమ్మిది మంది మృతి చెందగా, …

భవనం కూలి నలుగురి మృతి

ఒడిశా: ఒడిశాలోని పురాతన భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ,ఆరుగురు గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిథిలాలు …

న్యాయబిల్లులో పొరపాటుపై సిబల్‌ క్షమాపణలు

న్యూఢిల్లీ : న్యాయమంత్రి కపిల్‌సిబల్‌ శనివారం రాజ్యసభలో ఇబ్బందికర పరిస్ధితుల్ని ఎదుర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్ధేశించిన రాజ్యాంగ సవరణ బిల్లులో దొర్లిన సాంకేతికపరమైన …

ఐదు రోజుల్లో 35 మంది చిన్నారుల మృతి

కోల్‌కతా : గత ఐదు రోజులుగా బీసీ రాయ్‌ ప్రభుత్వ చిన్న పిల్లల వైద్యశాలలో సుమారు 35 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలతో …

మరోసారి పెరగనున్న సీఎన్‌జీ ధర

న్యూఢిల్లీ :సీఎస్‌జీ ధర మరోసారి పెరగనుంది. శనివారం అర్థరాత్రి నుంచి కిలోకు రూ.3.79 పెంచాలని చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.