లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబయి: స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ఢిల్లీ,(జనంసాక్షి): మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైన లోక్సభ 10 నిమిషాల్లోనే సమవారానికి వాయిదా పడింది.
ఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కీ నియామకం అయ్యారు.