జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 150 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

పోలీసుల అదుపులో బీజేపీ నేత అరుణ్‌జైట్లీ

కాశ్మీర్‌,(జనంసాక్షి): జమ్ము-కాశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన బీజేపీ నేత అరుణ్‌ జైట్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీడీపీ నేత మహబూబ్‌ముస్తీని పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. …

త్వరలో తెలంగాణ కళ సాకారం: సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): త్వరలో తెలంగాణ సాకారం కానుందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పునరుద్ఘాటించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ 71 వార్షికోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్రపతి భవన్‌లో జరిపిన ఓ …

గుజరాత్‌లోకి సముద్రమార్గం ద్వారా 13 మంది ఉగ్రవాదులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సముద్ర మార్గం ద్వారా 13 మంది ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా రాష్ట్రలను ఐబీ అప్రమత్తం చేసింది. …

సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): సీడబ్ల్యూసీ నిర్ణయానికి కాంగ్రెస్‌ వాదులంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తేల్చి చెప్పారు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలని తెలిపారు. …

ఏడున్నర గంటలపాటు కాల్పులు

ఢిల్లీ,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్లలో పాక్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలపాటు పాక్‌ …

క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రవేశించిన సైనా

గాంగ్‌చౌ,(జనంసాక్షి): చైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి పోర్న్‌టిప్‌ పై 21-1, 16-21, …

సోమవారానికి వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ,(జనంసాక్షి): మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైన లోక్‌సభ 10 నిమిషాల్లోనే సమవారానికి వాయిదా పడింది.

బిజినెస్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా మధుయాష్కీ

ఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ బిజినెస్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కీ నియామకం అయ్యారు.

మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన ఉభయసభలు

ఢిల్లీ,(జనంసాక్షి): 12:30 గంటలకు సమావేశమైన రాజ్యసభలో రక్షణ మంత్రి ఆంటోని పూంచ్‌ సెక్టార్‌లో కాల్పుల ఘటనపై ప్రకటన చేశారు. సభ వెంటనే మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా …