జాతీయం

తెలంగాణ చాలా ఏళ్లుగా నలుగుతుంది: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ సమస్య చాలా ఏళ్లుగా నలుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. కుటుంబం లాంటి …

ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏపీ ఎన్నికల మేనిఫెస్టో అమలు కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మెనీఫెస్టో అమలు కమిటీ కాంగ్రెస్‌ అధిష్ఠానం బుధవారం ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో మేనిఫెస్టో అమలు కమిటీని ఏర్పాటు చేసినట్లు అధిష్ఠానం …

సోనియాతో భేటీ అయిన జేడీ శీలం, మధుయాష్కీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జేడీ శీలం, నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులతో పాటు ఇతర …

లోక్‌సభలో ఆహార భద్రత బిల్లు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆహార భద్రత బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుని ఇవాళ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. వచ్చేవారం …

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ ఐదు నియిషాలకే వాయిదా పడింది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. మూడో రోజూ సభలో కార్యకలాపాలను స్తంభింపచేశారు. …

మధ్యాహ్నం 3గంటలకు వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ: రెండు గంటలకు సమావేశమైన లోక్‌సభలో మరోసారి సీమాంధ్ర ప్రాంత సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సరిహద్దులో కాల్పుల ఘటనలు, పశ్చిమబెంగాల్‌ శాంతిభద్రతలు తదితర అంశాలపై సభ్యుల …

జనార్ధన్‌ ద్వివేదితో టీ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జనార్ధన్‌ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల భేటీ ముగిసింది. తెలంగాణ నిర్ణయం జరిగిపోయింది. రాష్ట్ర ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని ఎంపీలకు …

హాట్‌లైన్‌లో ఇరుదేశాల సైన్యాధికారుల సంభాషణ

ఢిల్లీ: పూంఛ్‌ సెక్టాల్లో కాల్పుల ఘటనపై భారత్‌, పాకిస్థాన్‌ దేశాల ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులు బుధవారం హాట్‌లైన్లో సంభాషించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇరుదేశాల సరిహద్దులో ఉద్రిక్త …

దిగ్విజయ్‌సింగ్‌తో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆపొద్దంటూ దిగ్విజయ్‌కు ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైన్యం మరోసారి కాల్పులకు తెగపడింది. నిన్న ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్‌ సైన్యం ఇవాల యూరి సెక్టార్‌లోని భారత ఆర్మీ బేస్‌ …