సోనియాతో భేటీ అయిన శంకర్రావు
ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాజీ మంత్రి శంకర్రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాజీ మంత్రి శంకర్రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ,(జనంసాక్షి): సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సీమాంధ్ర టీడీపీ నేతలు సభను అడ్డుకోవడంతో రాజ్యసభ ఛైర్మన్ సభను 12:30 వరకు వాయిదా వేశారు.
ఢిల్లీ,(జనంసాక్షి): నాలుగో రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రశ్నోత్తరాల సమయం లోక్సభలో కొనసాగుతుంది.
ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతికి సుప్రీకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తిరగదోలాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోరుట కొట్టేసింది.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెెక్స్ 27 పాయింట్లు, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది.