జాతీయం

ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌: ఉభయ సభులు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ …

లాలూ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దాణా కుంభకోణం కేసు విచారణను వేరే కోర్టుకు మార్చాలన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో వీలైనంత త్వరగా తీర్పు …

లగడపాటి సీడబ్ల్యూసీ సభ్యుడు కాదు : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హోంమంత్రిత్వ …

ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధుల భేటీ

న్యూఢిల్లీ:  ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్‌ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యచరణ పై నేతలు చర్చిస్తున్నారు.

తెలంగాణపై ఇప్పటికీ స్పష్టమైన మార్గసూచీ లేదు: విశ్వజిత్‌ దాల్మనీ

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై నిర్ణయంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లకు ప్రాతిపదిక దొరికిందని, 2003 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నామని అస్సాం బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌ సభ్యుడు …

తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో రగులుతుంది: బీపీఎఫ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభలో రాజ్య విభజనపై చర్చ కొనసాగుతుంది. ఈ సంద్భంగా అస్సాంకు చెందిన బీపీఎఫ్‌ పార్టీ నేత బిస్వజిత్‌ దాల్మరి సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును …

కిష్ట్యార్‌ ఘటనపై రాజ్యసభలో ప్రకటన: చిదంబరం

ఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణను ఉగ్రవాదంతో ముడిపెట్టడం సబబు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాజ్యసభలో పేర్కొన్నారు. కిష్ట్యార్‌ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించామని, ఆయన …

సమ్మెతో సమస్యలు ఇంకా జఠిలమవుతాయి: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి:) సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జీ, కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ స్పందించారు. వాళ్లు సమ్మె చేయడం ద్వారా సాధించేదేమీలేదని ఆయన తెలిపారు. ఆందోళనలతో …

ఆల్‌పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేసిన ఈసీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఆల్‌పార్టీ మీటింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో ఏర్పాటుపై పార్టీలకు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు ఇవ్వనుంది.

2 గంటల వరకు వాయిదా పడిన ఉభయసభలు

ఢిల్లీ,(జనంసాక్షి):ం లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. పాక్‌ సైనికుల కాల్పులు, కాశ్మీర్‌లో అల్లర్లపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు …