జాతీయం

అరగంటపాటు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సరిహద్దు వెంబడి పాక్‌ సైనికుల దురాగతాలపై విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్‌ ఘటనపై భాజపా …

తెలంగాణపై బీజేపీది ద్వంద్వ వైఖరి: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నరేంద్రమోడి చేసిన ఆరోపణలు అవాస్తవాలేనని పేర్కొన్నారు. …

2 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్‌, తెదేపా సభ్యులు సభలో ఆందోళన …

కిష్టావర్‌ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం

శ్రీనగర్‌,(జనంసాక్షి): కిష్టావర్‌ జిల్లాలో జరిగిన ఘర్షణల ఘటనపై జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయవిచారణ జరిపించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

12 గంటల వరకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ: రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన కొనసాగించారు. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లాలో …

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌ వద్ద భారత సైనికులే లక్ష్యంగా పాక్‌ బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి.

లోక్‌సభలో ఆహార భద్రతా బిల్లు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు ఆర్డీఐ సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో తెలంగాణపై బిల్లు పెట్టే …

12 గంటలకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర తెదేపా, కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ …

త్వరలో రైళ్లలో నీటిశుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయలన్న రైల్వేశాఖ

న్యూఢిల్లీ:సాధారణ రైలు ప్రయాణికులకూ సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచేందుకు బోగీల్లో నీటిశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సదుపాయం ఉండే తొలి బోగీ పంజాబ్‌లోని …

రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉంది

నేడు, విశాఖపట్నం: రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమల్లో సోమవారం రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం …