జాతీయం
కిష్టావర్ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం
శ్రీనగర్,(జనంసాక్షి): కిష్టావర్ జిల్లాలో జరిగిన ఘర్షణల ఘటనపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయవిచారణ జరిపించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ వద్ద భారత సైనికులే లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి.
తాజావార్తలు
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- మరిన్ని వార్తలు