జాతీయం

హైదరాబాద్‌ బయలుదేరిన సీఎం

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపే విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పోరాడి ఓడిపోయారు. తెలంగాణను ఆపేందుకు ఆయన పార్టీ అధిష్టానం వద్ద చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. …

తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూ ఏకగ్రీవ తీర్మానం

న్యూఢిల్లీ (జనంసాక్షి) : తెలంగాణ అనుకూలంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణపై చర్చించేందుకు సోనియా నివాసంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం …

ప్రారంభమైన యూపీఏ సమన్వయ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ భేటీ షురూ అయింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి కాంగ్రెస్‌ …

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

ముంబయి,(జనంసాక్షి): గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన  బంగారం ధర మంగళవారం  స్వల్పంగా తగ్గింది. రూ. 30 తగ్గిన 10 గ్రాముల బంగారం రూ. 28,445 ధరను …

జైపాల్‌ నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై వారు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది.

రేపు ఉదయం 11:15 కేంద్ర కేబినేట్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రకేబినేట్‌ రేపు సమావేశం కానుంది. ఉదయం 11.15 గంటలకు కబినేట్‌ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.

తెలంగాణకు పూర్తి మద్దతు: ఛత్తీస్‌గఢ్‌ సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృధ్ది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. భౌగోళికంగా, …

తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది: సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని సీమాంధ్ర నేతలు కలిశారు. ఇవాళ వారితో ఈమె సధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. వారిని సోనియా బుజ్జగించినట్లు తెలుస్తుంది. తెలంగాణపై నిర్ణయం …

సోనియాతో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాను …

ప్రధానితో భేటీ కానున్న సీఎం, బొత్స

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హస్తినలో తెలంగాణ అంశంపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యూపీఏ సమన్వయ భేటీ కన్నా ముందు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స …