జాతీయం

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వచ్చే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల సుధీర్ఘ పోరాటాల …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బులవాయో,(జనంసాక్షి): బులవాయో వేదికగా భారత్‌-జింబాబ్వే మధ్య నాలుగో వన్డే మరికొధ్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

పార్లమెంట్‌ సమావేశాలపై ఆల్‌పార్టీ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలపై ఆ పార్టీ ఆల్‌పార్టీ సమావేశం జరిగింది. బిల్లులను ఆమోదింపజేయడంలో ప్రభుత్వానికి చిత్తశుధ్ది లేదని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. సమావేశాలు కేవలం 16 …

వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు

న్యూఢీల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ వెల్లడించారు.బిల్లు ఆమోదం పొందేందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు. సీమాంద్రనేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు …

ఢిల్లీలో కేంద్రమంత్రులు, ఎంపీలు భేటీ

ఢిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యచరణపై వీరంతా చర్చిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ నిర్ణయం ప్రజల మనోభావాలను గౌదవించడమే : అద్వానీ

న్యూఢిల్లీ : తెలంగాణపై కాంగ్రెస్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలను గౌరవించడమేనని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. …

మన్మోహన్‌, సోనియాలకు కృతజ్ఞతలు : జానారెడ్డి

న్యూఢిల్లీ : ప్రత్యేక రాష్ట్రం కోసం 1956 నుంచి అనేకమంది ఎన్నో త్యాగాలు చేశారని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక …

తెలంగాణ ఏర్పాటును ఇతర డిమాండ్లతో పోల్చలేం: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశంలో ఇతరప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తాయన్న వాదనను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ తోసిపుచ్చారు. తెలంగాణ …

పోలవరంకు జాతీయ హోదా ఇవ్వాలె : మాకెన్‌

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదాతో పాటు నిర్మాణం పూర్తి చేసేందుకు తగనన్ని నిధులను కేంద్రం కేటాయించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజయ్‌మాకెన్‌ కేంద్రాన్ని కోరారు. ఆంధ్ర, …

పది జిల్లాలతో కూడిన తెలంగాణ : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని, సంప్రదింపులు, చర్చల అనంతరం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకున్నామని, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల …